కోరుట్ల – వేములవాడ, కల్లూరు రోడ్డుకు మహర్దశ 30 ఏండ్ల సమస్యకు పరిష్కారం 2.75 కోట్లతో పనులు పూర్తి 75 లక్షలతో పుట్పాత్లు, డ్రైనేజీ పనులు హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణవాసులు కోరుట్ల, జూన్ 29;రాష్ట్ర ప్రభుత్వం �
కరీంనగర్, జూన్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆగ్రో ఇన్పుట్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లాకు చెందిన గౌరిశెట్టి మునీందర్ మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. మూడేళ్లకోసారి �
రాంనగర్, జూన్ 28: ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో కరీంనగర్ మండలం బొమ్మకల్ గ్రామంలోని డ్రీం జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారు. ఆర్ భరద్వాజ్ 462, ఎం కార్తీక్రెడ్డి 459, ఆర్ రాహ�
ఆ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరు కరీంనగర్ మేయర్ వై.సునీల్రావు కార్పొరేషన్, జూన్ 28: అసత్యాలు, అవాస్తవాలతో బీజేపీ ప్రజల్ని మోసం చేస్తున్నదని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అబద్ధాలతో రాజ�
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గంగాధర ప్రభుత్వ పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ కింద చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన గంగాధర, జూన్ 28: తరగతి గదిలోనే దేశ భవిష్యత్ ఉందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ముంజంపల్లి, నిజాయితీగూడెంలో పర్యటన మానకొండూర్ రూరల్, జూన్ 28: వానకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ గ�
రాష్ట్ర స్థాయి ర్యాంకులతో సత్తా అభినందించిన కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు హుజూరాబాద్టౌన్, జూన్ 28: ఇంటర్మీడియట్ బోర్డ్ మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో డివిజన్లోని ఆయా కళాశాలల విద్యార్థులు ప్ర�
సాగు పెట్టుబడుల బాధలు తీర్చేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు రైతన్న జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. దండగన్న సమైక్య పాలకుల కండ్లు తెరిపించేలా వ్యవసాయాన్న�
దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ తెచ్చిన దళిత బంధు తో దళితులకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నామని, కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. 44వ డివిజన్కు చెందిన లబ్ధిదా�
పంతాల కన్నా కేసులను పరిష్కరించుకోవడమే మిన్నని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం నాగరాజు పేర్కొన్నారు. రంగంపల్లిలోని జిల్లా ప్రధాన న్యాయస్థానంలో ఆదివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్కు భారీ స�
ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు అడుగులు వేస్తున్న రాష్ట్ర సర్కారు ‘మన ఊరు- మన బడి’ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నది. ప్రత్యేక నిధులు కేటాయిస్తూ విద్యాలయాలను కార్పొరేట్కు దీటుగా తీర�
వానకాలం సాగు ప్రణాళిక సిద్ధం కరీంనగర్ జిల్లాలో 3,37,900 ఎకరాల్లో పంటల సాగు మక్క, పత్తి విస్తీర్ణం పెంచిన అధికారులు గతేడాదితో పోల్చితే ఈసారి వానకాలంలో వ్యవసాయ అధికారులు వరి విస్తీర్ణాన్ని తగ్గించి, ఇతర పంటల�
కరీంనగర్ నియోజకవర్గంలో సొంతింటి కల సాకారం ఎలగందుల, ఖాజీపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం మంత్రి గంగుల చేతుల మీదుగా గృహ ప్రవేశాలు పట్టాలు అందుకుని మురిసిపోయిన లబ్ధిదారులు ప్రభుత్వానికి రుణప�