గ్రామాల్లో ఫ్రీడం పార్కుల ప్రారంభంతో పండుగ వాతావరణం పాల్గొని మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం వన మహోత్సవ కార్యక్రమం నియోజకవర్గ వ్యాప్తంగా ఉత్సాహంగా సాగింది.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ను కలిసిన 98 డీఎస్సీ క్వాలిఫైడ్లు శంకరపట్నం, ఆగస్ట్ 10: తమకు ఉద్యోగాలివ్వాలని కోరుతూ 1998 డీఎస్సీ సాధనా సమితి నాయకులు బుధవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్య
ఊరూరా ఘనంగా జరుపుకోవాలి రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి మానకొండూర్ రూరల్, ఆగస్టు 10: స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటేందుకే సీఎం కేసీఆర్ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహిస్తున�
కొత్తపల్లిని గొప్పగా తీర్చిదిద్దుతాం రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ వజ్రోత్సవాల్లో భాగంగా జడ్పీహెచ్ఎస్ ఆవరణలో మొక్కలు నాటిన అమాత్యుడు కొత్తపల్లి, ఆగస్టు 10 : రాష్ట్రంలోని పట్టణాల సమగ్రాభివృద్ధికి ప్ర
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి.. ఉమ్మడి జిల్లాలో కనుల పండువగా సాగుతున్నాయి. రెండో రోజు మంగళవారం థియేటర్లలో గాంధీ చిత్రాన్ని ప్రదర్శించగా, విద్యార్థులతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధు�
తక్కువ పెట్టుబడితో వివిధ రకాల కూరగాయలను సాగు చేస్తూ అధిక ఆదాయం పొందుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ యువరైతు. కాలానుగుణంగా, డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నాడు. వివరాలు..
భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే వజ్రోత్సవాలను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మహాధర్నాలు నల్లబ్యాడ్జీలు ధరించి విధుల బహిష్కరణ వెనక్కితీసుకోవాలంటూ విద్యుత్ ఉద్యోగుల డిమాండ్ కరీంనగర్ కార్పొరేషన్/ముకరంపుర/ కలెక్టరే ట్, ఆగస్టు 8 : కేంద్రం తీసుకొస్తున్న
కరీంనగర్, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుక మొదలైంది. ఈ 8 నుంచి 22 దాకా 15రోజులపాటు నిర్వహించనున్న వేడుకల్లో భాగంగా సోమవారం ఆరంభోత్సవం అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగ�
కలెక్టరేట్, ఆగస్టు 8 : ఐఐటీ-జేఈఈ మెయిన్స్ 2022 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు హవా కొనసాగించారు. వివిధ కేటగిరీల్లో జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించి, సత్తా చాటారు. విద్యార్థులు డీ సదాశివరెడ్డి 242వ ర్యాంకు,
ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం ముమ్మరం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్న అధికార యంత్రాంగం తిమ్మాపూర్ రూరల్, ఆగస్టు 8:వానకాలంలో వ్యాధులు ప్రబలకుండా అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగు�
కార్పొరేషన్, ఆగస్టు 8: దేశ 75 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న భారత వజ్రోత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ పిలుపునిచ్చారు. సో