ఓదెల, జూలై 30: సర్కారు బావి.. ఈ పేరు వినగానే ఒకప్పుడు పల్లె ప్రజలు తాగునీటిని ఇరు వైపులా చేది తీసుకెళ్లిన దృశ్యాలే కండ్లముందు కదలాడుతాయి. ప్రతి ఊరిలో ఇలాంటి బావులు ఒకటి, రెండు ఉండేవి. కానీ, ఇప్పుడవి కనుమరుగయ్�
రాంనగర్, జూలై 30 : మేకల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠా పై శనివారం పీడీయాక్టును అమలు చేస్తే ఉత్తర్వులను సీపీ సత్యనారాయణ జారీ చేశారు. వీరిలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మహ్మదాపూర్కు చెం
మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో మేయర్ వై సునీల్రావు 235 అంశాలకు పాలకవర్గం ఆమోదం వరద నీటి సమస్యలపై చర్చ కోతులు, కుకలు, పందుల బెడదకు త్వరలో శాశ్వత పరిషారం కార్పొరేషన్, జూలై 30: రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి గంగుల �
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ బొమ్మారెడ్డిపల్లిలో ‘వరినాటు సంబురాలు’ మహిళలతో కలిసి నాటేసిన అమాత్యుడు ధర్మారం, జూలై 30: ఎనిమిదిన్నరేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో సాగు పండుగలా మారిందని రాష్ట్ర ఎస్�
చొప్పదండి, జూలై 30: గ్రామస్తులంతా ఐక్యంగా ఉండాలని ప్రజాప్రతినిధులు, అధికారులు సూచించారు. మండలంలోని దేశాయ్పేటలో శనివారం పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుంట రవి మాట్లాడుతూ, గ్రామా�
ఉచితంగా లక్షల విలువైన ఆపరేషన్లు కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ వైద్యశాలలు రూపాయి ఖర్చు లేకుండా కీలక శస్త్రచికిత్సలు మోకాలు కీలు మార్పిడి, ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు అందుబాటులోకి కంటి, ఈఎన్టీ సేవలు అత�
ముందస్తు చర్యలు చేపడుతున్నాం ప్రజల భాగస్వామ్యంతోనే ఆరోగ్య పరిరక్షణ ప్రతి శుక్ర, ఆదివారాలను డ్రై డేలుగా పాటించాలి ఇందుకు నగరంలో 100 బృందాలు ఇంటి ముందు నీరు నిల్వకుండా చూసుకోవాలి కరీంనగర్లో మంత్రి గంగుల �
సీఎం కేసీఆర్తోనే అన్ని వర్గాలకు న్యాయం లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి సర్కారు ఇచ్చే పది లక్షలను పదికోట్లు చేయాలి రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రూ. 21.85కోట్లతో 130 మందికి యూనిట్ల పంప�
ఎన్టీపీసీ రామగుండం మెయింటనెన్స్ జనరల్ మేనేజర్ అలోక్ చంద్ర ఠాకూర్ హుజూరాబాద్ రూరల్, జూలై 29: నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందని ఎన్టీపీసీ రామగుండం మెయింట�
నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి మేయర్ యాదగిరి సునీల్రావు కార్పొరేషన్, జూలై 29: ప్రజారోగ్యమే ధ్యేయంగా రాష్ట్ర సర్కార్ పని చేస్తున్నదని మేయర్ యాదగిరి సునీల్రావు పేర్కొన్నారు. నగరంలోని కట్టరాంపూర్�