భారీ సంఖ్యలో దరఖాస్తులు అర్జీల ద్వారా రూ.25 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం రాంనగర్, నవంబర్ 18: మద్యం దుకాణాలకు చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చాయి. అధికారులు ఊహించినట్లుగానే చివరి రోజు దరఖాస్తుదారులు �
కలెక్టర్ అనురాగ్ జయంతి పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి ఆలయ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో ప్రత్యేక సమావేశం కలెక్టరేట్, నవంబర్ 18: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్ష
సైదాపూర్, నవంబర్ 18: మండలంలోని ఆకునూర్ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో గురువారం బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఉపాధ్యాయులుగా మారి సహచరులకు పాఠ్యాంశాలను బోధించారు. ప్ర�
తరలివచ్చిన భక్తులు చతుర్దశి ప్రత్యేక పూజలు ఉసిరి చెట్టుకు హారతులు శంకరపట్నం, నవంబర్ 18: కార్తీక శుద్ధ చతుర్దశిని పురస్కరించుకొని మండలంలోని శివ, కేశవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కేశవప ట్నం శివాలయానికి �
రైతన్నకు అండగా టీఆర్ఎస్ మహాధర్నాయాసంగి వడ్ల కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని నేడు ఇందిరా పార్క్ వద్ద పోరుఉమ్మడి జిల్లా నుంచి తరలిన ప్రజాప్రతినిధులుదిగివచ్చే వరకూ వదిలిపెట్టబోమంటూ స్పష్టంకరీంనగర్/ పె�
మానేరువాగులో విద్యార్థుల మృతికి అమాత్యుడి సంతాపంబాలుర ఇండ్లకు వెళ్లి తల్లిదండ్రులకు పరామర్శఒక్కో కుటుంబానికి 5లక్షల చొప్పున ఆర్థిక సాయంరోదనలు చూసి చలించిపోయిన రామన్నపిల్లల మృతి హృదయవిదారకమంటూ ఆవేద�
రాంనగర్, నవంబర్ 17: మద్యం దుకాణాల దరఖాస్తు గడువు గురువారం ముగియనుంది. బుధవారం అత్యధికంగా 301 దరఖాస్తులు వచ్చాయి. గురువారం అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కేఏబీ శాస్త్రి తెలిప
చిగురుమామిడి, నవంబర్ 17: దేశ రక్షణ కోసం పోరాడి, తెలంగాణ రాష్ట్ర సాధనలో కెప్టెన్ వొడితల లక్ష్మీకాంతారావు కీలకపాత్ర పోషించారని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఉద్యమనాయకుడు, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వొడిత�
తిమ్మాపూర్ రూరల్, నవంబర్ 17: ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రథమ సంవత్సరం నుంచే మెళకువలను నేర్చుకుని బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగాలు సాధించాలని జ్యోతిష్మతి విద్యాసంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్రావు సూచి
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఇద్దరికి అవకాశం పాడికౌశిక్రెడ్డితో పాటు వెంకట్రామిరెడ్డికి చాన్స్ క్రియాశీలకంగా మారనున్న రాజకీయాలు స్థానిక సంస్థల అభ్యర్థుల ప్రకటనపై నెలకొన్న ఉత్కంఠ కరీంనగర్, నవం�
నగరంలో స్మార్ట్సిటీ నిధులతో మూడు కూడళ్లు అభివృద్ధి రూ. 50 లక్షలతో పనులు కార్పొరేషన్, నవంబర్ 16: నగరంలో చౌరస్తాల సుందరీకరణపై బల్దియా ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే ప్రధాన రహదారులను అభివృద్ధి చేయగా…