ఇప్పటికే రూ.15లక్షల ఖర్చు మరో రూ. 20లక్షలు ఉంటేనే ప్రాణాలు నిలిచే అవకాశంఆపన్న హస్తం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులుపెద్దపల్లి, నవంబర్ 20(నమస్తే తెలంగాణ): పేద కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చింది. ఎంతో హుషారుగా అం
డ్రా పద్ధతిలో 93 దుకాణాలు కేటాయింపుమొగ్దుంపూర్ మద్యం దుకాణం నిలిపివేతరాంనగర్, నవంబర్ 20: జిల్లాలో 2021-23 సంవత్సరానికి గానూ 94 మద్యం దుకాణాలకు శనివారం డ్రా పద్ధతిలో ఎంపిక ప్రక్రియ చేపట్టారు. 94 మద్యం దుకాణాలకు
సిరిసిల్ల టౌన్, నవంబర్ 20: రైతుల సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే ప్రధాని నరేంద్ర మోదీ రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకున్నారని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఆకునూరి శంకరయ్య పేర్కొన్నారు. రైతు సంక్షేమం క�
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ఎమ్మెల్సీ ఎన్నికలపై సన్నాహక సమావేశంపార్టీ అభ్యర్థులకే ఓటు వేస్తామని తీర్మానంతిమ్మాపూర్ రూరల్, నవంబర్ 20 : స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించు�
నల్ల చట్టాల రద్దు హర్షణీయం కేసీఆర్ ధర్నాతోనే కేంద్రానికి కనువిప్పు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కరీంనగర్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశ
ధర్మపురి, నవంబర్19 : ఏడాది కాలంగా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యవసాయ చట్టాలను స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఉపసంహరించుకోవడంపై రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. నల�
ఇంటింటా ఇంకుడుగుంత, మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయిన వైకుంఠధామం, వారసంత ఆహ్లాదం పంచుతున్న పల్లె ప్రకృతి వనం గన్నేరువరం, నవంబర్ 19: గన్నేరువరం మండల కేంద్రం ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వ�
కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు హుజూరాబాద్ అయ్యప్పస్వామి ఆలయంలో సత్యనారాయణ వ్రతాలు హుజూరాబాద్ టౌన్, నవంబర్ 19: కార్తీక పౌర్ణమి సందర్భంగా డివిజన్లోని అన్ని శివాలయాల్లో అభిషేకా
మహిళలు, విద్యార్థినులు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందాలి ఆల్ ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్షిప్ను ప్రారంభించిన సినీనటుడు సుమన్ కొత్తపల్లి, నవంబర్ 19 : కరాటేతో ఆత్మైస్థెర్యం పెరుగుతుందని, జీవితంలో ఏ �
ఉమ్మడి జిల్లా నుంచి తరలిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు వారివెంటే కదిలిన రైతులు, టీఆర్ఎస్ నాయకులు కరీంనగర్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగి ధాన్యం కొ
నేటి నుంచి చీఫ్ మినిస్టర్ కప్-2021 కరాటే పోటీలు 19 రాష్ర్టాల నుంచి హాజరవుతున్న 1200 మంది క్రీడాకారులు కొత్తపల్లి, నవంబర్ 18: ఆల్ ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్షిప్ పోటీలకు కరీంనగర్ సిద్ధమైంది. చీఫ్ మినిస్�