సొంతిల్లు లేని కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామంటూ ప్రభుత్వ పెద్దలు అట్టహాసంగా ప్రకటిస్తున్నా.. అమలులో మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నది. ఇండ్లపై ఆశలు పెట్టుకున్న వారిలో ప్రభుత్వ తీర�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు సమస్యల గూటిలో చిక్కుకుంటున్నాయి. అధికారపార్టీ ఇచ్చిన హామీలు అటకెక్కగా ఆరు నెలల నుంచి అద్దె ఇండ్లకు కిరాయిలు చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వానికి నిరంతర ఆదాయ వనరు అయిన గ్రానైట్ పరిశ్రమ యజమానులు, కార్మికులు శుక్రవారం రోడ్డెక్కారు. పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకమయ్యేలా రూపొందించిన జీవో నంబర్ 14, 16ను వెంటనే రద్దు చేయాలని కరీంనగర్
Serp | గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వంద శాతం బదిలీల పేర నోటిఫికేషన్ వెలువడి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు కేవలం ఎల్ 5, ఎల్ 4 అధికారులకు మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహించి, బదిలీ ఉత్తర్వులు జారీచేశారు.
రెవెన్యూ అధికారుల ఆగడాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండల స్థాయిలో పెండింగ్ భూ సమస్యలను వెంటవెంటనే పరిష్కరించాలంటూ నిత్యం ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా, వాటిని పక్క�
Karimnagar Collectorate | కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన కల్పించే క్రమంలో కరీంనగర్జి ల్లాలోని పలు మండలాల్లో నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం
ప్రభుత్వ కార్యాలయాల్లో ఏళ్ళ తరబడి విధులు నిర్వర్తిస్తున్న దినసరి కూలీలను (Daily Wage workers) కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తున్నది. నెలంతా కష్టపడితే ఇచ్చేది ఆవగింజంతే అన్నట్లుగా ఉంటే, ఆ మొత్తం కూడా అందజేయకుండా
రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం సోమవారం ముగిసింది. చివరి రోజు కావడంతో దరఖాస్తులు వెల్లువెత్తాయి. అత్యధికంగా కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ గ్రాడ్యుయేట
పెండింగ్లో ఉన్న బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో శక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
పెండింగ్ బిల్లులు ఇప్పించాలని కోరుతూ సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపేందుకు వచ్చిన తాజా మాజీ సర్పంచులను పోలీసులు అరెస్టు చేసి నిర్బంధించారు.
Karimnagar | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమ బిల్లుల బకాయిలు చెల్లించాలని నిరసనకు దిగుతున్న తాజా మాజీ సర్పంచులపై(Former sarpanches) జులుం ప్రదర్శిస్తున్నది. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అడిగితే అణచివేత చర్యలకు
Loan waiver | లాంటి షరతులు లేకుండా రైతులందరికి రుణమాఫీ(Loan waiver) చేయాలని సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి డిమాండ్ చేశారు. అధికారంలోకి రాక ముందు ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ర�
అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేసినం. వడ్డీలు తడిసి మోపెడయినయ్. మా ఆస్తులు అమ్మి కట్టినం. అయినా మాకు ప్రభుత్వం బిల్లులివ్వడం లేదు’ అని ఆవేదన వ్యక్తంచేస్తూ కరీంనగర్ కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా�
సమస్యల పరిష్కారానికి గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులు కదం తొక్కారు. నెలల తరబడి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని, తమను ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు.