ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో గల వారాంతపు సంతను కామేపల్లి మండల పరిధిలోని పండితాపురం గ్రామానికి చెందిన మేకల మహేశ్బాబు రూ.6.33 లక్షలకు దక్కించుకున్నాడు.
కారేపల్లి : కారేపల్లి మండలంలో గొర్రెలు, మేకలు, కోళ్లను దొంగిలిస్తున్న వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కొన్నరోజులుగా గొర్రెల కాపరులకు, జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలను పట్టుక�
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని రేలకాయలపల్లి గిరిజన సమీకృత బాలుర వసతి గృహాన్ని స్థానిక ఎంపీడీఓ శ్రీనివాసరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా హాస్టల్ లోని నిత్యవసర వస్తువుల సర�
కారేపల్లి : ఆకాల వర్షాలతో నష్టపోయిన దెబ్బతిన్న పంట పొలాలను వ్యవసాయాధికారులు సర్వే చేయనున్నారు. మంగళవారం నుండి పంట నష్టంపై వ్యవసాయ విస్తరణాధికారులు క్షేత్రస్ధాయిలో పరిశీలన చేస్తున్నట్లు వ్యవసాయాధికార
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలంలో వీధి కుక్కల (Stray Dogs) బెడద తీవ్రంగా ఉంది. కుక్కల సంచారం వల్ల ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రానికి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జడల వెంకటేశ్వర్లు ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ జడల
బీఆర్ఎస్ పాలనలోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అన్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని కారేప
కారేపల్లి: గణేష్ మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కారేపల్లి (Karepally) ట్రాన్స్కో ఏఈ కర్నాటి సుధాకర్ రెడ్డి (AE Sudhakar Reddy) నిర్వాహకులకు సూచించారు.
కారేపల్లి, ఆగస్టు 25: ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా మైనార్టీ నాయకుడు షేక్ గౌసుద్దీన్ (Shaik Gousuddin) మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు. ఇంటిపెద్దను కోల్పోయిన కుటుంబానికి ఆయన ఆర
Singareni | సింగరేణి మండల ఎంపీడీవోగా పీ.శ్రీనివాస్ నియమితులైనారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఆర్డీవో కార్యాలయంలో పని చేస్తున్న పీ.శ్రీనివాస్ బదిలీపై సింగరేణి ఎంపీడీవోగా వచ్చారు.
కశ్మీర్ లోయలో ఇటీవల ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలం సూర్య తండాకు చెందిన సైనికుడు బానోతు అనిల్ మృతి చెందారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని రామలింగాపురం(కారేపల్లి క్రాస్ రోడ్), లింగం బంజర గ్రామాల ప్రజలు, మహిళలు ఆదివారం ముత్యాలమ్మ తల్లికి అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాలు (Bonalu) నిర్వహించారు.
Current Shock విశ్వనాథపల్లికి చెందిన బొగ్గారపు సరస్వతి (53) ఇంటి రేకుల పందిరిలో కట్టిన జీ వైరు దండెంపై దుస్తులను ఆరవేసింది. అయితే ఆరవేసిన దుస్తులను తీస్తుండగా జీ వైరుకు విద్యుత్ ప్రసారమై సరస్వతి విద్యుద్ఘాతానికి