బాలీవుడ్లో కరీనాకపూర్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు సంబంధించిన ఏ చిన్నవిషయమైనా ఫ్యాన్స్కు ఆసక్తే. స్క్రీన్పై కరీనాకపూర్ నటన, ఆమె ఫ్యామిలీ ఫొటోల�
ఇరవై ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో నాయికగా ప్రయాణం కొనసాగించాను, భిన్నమైన పాత్రల్లో నటించాను. కానీ ఇప్పుడు తెరపై ఎలా కనిపించాలి అనేదే నాకు ముఖ్యం అంటున్నది బాలీవుడ్ తార కరీనా కపూర్. రెండు దశాబ్దాల కెరీర్లో
అందరిలాగే బాలీవుడ్ సెలబ్రెటీలు హోలీ పండుగను తమ ఇష్టమైన వాళ్లతో కలిసి ఎంజాయ్ చేశారు. చాలామంది తారలు నగరంలో గులాల్ రంగులు పూసుకుని కనిపించారు. కానీ, కరీనాకపూర్ మాత్రం నగరానికి దూరంగా వెళ�
ప్రపంచప్రఖ్యాత పర్యాటక క్షేత్రం (Maldives) మాల్దీవులు నిత్యం సినీ హీరోహీరోయిన్లు, వారి కుటుంబసభ్యులతో కలకలలాడిపోతుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో ఫ్యామిలీ మాల్దీవుల్లో సందడి చేసింది.
Kareena kapoor | దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాను ఇంకా ఉన్నానని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూనే ఉంది కరోనా. జాగ్రత్తగా లేకపోతే మీ దగ్గరికి వచ్చేస్తానని హెచ్చరిస్తూనే ఉంది ఈ వైరస్. తాజాగా బాలీవుడ్లో క�
బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఒకప్పుడు యువతరాన్ని ఓ ఊపు ఊపేసింది. ‘కభీ ఖుషి.. కభీ గమ్’, ‘అజ్నబీ’, ‘గోల్మాల్ రిటర్న్స్’ తదిరతర సినిమాలతో ఆమె బాలీవుడ్ ప్రేక్షకులనే కాదు.. యావత్ భారతదేశ సినీ అభిమానుల మనస్సు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ .. అమృత సింగ్ నుండి విడిపోయి కరీనా కపూర్ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ కు అమృత సింగ్ తో ఇద్దరు పిల్లలు సంతానం కాగా, వారి పేర్లు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అమృత స�
పాన్ ఇండియన్ సంస్కృతి పెరగడంతో భాషాపరమైన హద్దులు తొలగిపోయాయి. దక్షిణాది చిత్రాలు జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి. ఈ సినిమాల్లో భాగమయ్యేందుకు బాలీవుడ్ అగ్రనాయికలు ఆసక్తిని కనబరుస్తున్నారు. తాజాగ�
పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్లు చేస్తున్నాడు. అందులో ప్రభాస్ 25వ సినిమా ఒకటి.ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తు
బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ప్రస్తుతం సలార్,ఆది పురుష్, ప్రాజెక్ట్ అనే చిత్రంతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ అనే చిత్రంలో నటిస్తున్న
బాలీవుడ్ క్యూట్ కపుల్స్లో కరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్ జంట ఒకటి. వీరిద్దరు నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తుంటారు. ఇటీవల కరీనా జెహ్ అనే కుమారుడికి జన్మనివ్వగా అంతకముందు తైమూర్ అనే కుమ�
బాహుబలి బిర్యానీ పంపించాడంటే అది కచ్చితంగా బెస్ట్గానే ఉంటుంది.. ఇదీ బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఆదివారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫొటో షేర్ చేస్తూ చేసిన కామెంట్ ఇది. కరీనా భర్త సైఫ్ అలీ ఖాన్త�
బాలీవుడ్ బెబో కరీనా కపూర్ రీసెంట్గా 41వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఆమెకు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, పలువురు స్నేహితులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక సైఫ్ అలీ ఖాన్ తన భార్య
టాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్లు రెమ్యునరేషన్ విషయంలో కొన్నిసార్లు కాంప్రమైజ్ అవుతుంటారు. కథ మీద నమ్మకముంచి తక్కువ పారితోషికంతో సినిమా చేసిన హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే బాలీవుడ్ (Bollywood) భామల వి�