‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ సినిమా విడుదలకు ముందు చాలా కంగారుపడ్డాను అంటున్నాడు దర్శక, నిర్మాత కరణ్ జోహార్. దాదాపు ఏడేండ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టుకోవడంతో.. కాస్త ఆందోళన చెందానని చెప్పుకొచ్చ�
బాలీవుడ్ ఇండస్ట్రీలో కరణ్జోహార్, కంగనారనౌత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. బాలీవుడ్ యువ హీరో సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తర్వాత కరణ్జోహార్ లక్ష్యంగా కంగనారనౌత్ అనేక విమర్శలు చేసి
దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత కరణ్జోహార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’. రణ్వీర్సింగ్, అలియాభట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ రొమాంటిక్
Rocky Aur Rani Ki Prem Kahani | రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న సినిమా ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.
Rocky aur Rani ki prem kahani First Single | ఖాన్లు, కపూర్లు బాలీవుడ్ను ఏలుతున్న టైమ్లో రణ్వీర్ సింగ్ వాళ్లకు పోటీగా వచ్చి వాళ్ల సినిమాలకు ధీటుగా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టాడు. పుష్కర కాలం క్రితం ఇండస్ట్రీలోకి ఎంట�
బాలీవుడ్లో అగ్ర దర్శకనిర్మాతగా కొనసాగుతున్నారు కరణ్జోహార్. ‘కాఫీ విత్ కరణ్' షో ద్వారా ఆయన పాపులారిటితో పాటు అదే స్థాయిలో విమర్శల్ని ఎదుర్కొన్నారు. తారల వ్యక్తిగత జీవితాల గురించి అభ్యంతరకరమైన ప్రశ
బాలీవుడ్ యువ హీరోలు టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్లతో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని ప్రకటించారు దర్శక నిర్మాత కరణ్ జోహార్. తన ధర్మ ప్రొడక్షన్స్లో ఆయన ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించనున్నా�
Pariyerum Perumal Movie | ఈ మధ్య బాలీవుడ్లో రీమేక్ల సందడి ఎక్కువైపోయింది. సౌత్ సినిమాలను కాస్త అటు ఇటుగా మార్చి బాలీవుడ్లో రీమేక్ చేసి హిట్లు కొడుతున్నారు. పైగా ఇప్పుడు బాలీవుడ్లో పరిస్థితి మహా దారుణంగా తయారైంది.
రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న సినిమా ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్�
తెరపై అందమైన జంటగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న కియారా అద్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఇటీవలే మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ కొత్త జంట కలిసి నటించబోయే సినిమాల గురించి ఇప్పుడు ఇంకాస్త క్రేజ్ పెరిగింది.
సినిమా ఇండస్ట్రీలో డబ్బు విషయంలో స్మార్ట్గా ఉండటం చాలా ముఖ్యమని అయితే తాను ఈ విషయంలో వెనకబడి ఉంటానని చెప్పారు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్. ఈ లెక్కలు చూసుకునేందుకు తనకు ఓ టీమ్ ఉందని ఆయన అన్నారు.
బాలీవుడ్ నాయిక భూమి ఫెడ్నేకర్ నటించిన కొత్త సినిమా ‘గోవింద్ నామ్ మేరా’. వికీ కౌశల్ హీరోగా కరణ్ జోహార్ నిర్మాణ సారథ్యంలో...దర్శకుడు శశాంక్ కైతాన్ తెరకెక్కించారు.