టైగర్ ష్రాఫ్, కరణ్ జోహార్ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన ‘స్క్రూ డీలా’ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. వీరు గతంలో ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ చిత్రానికి పనిచేశారు.
సూపర్ హీరో ఫిల్మ్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి రెండో భాగం రూపొందించేందుకు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో దేవ్ పాత్ర కీలకమైంది. ఈ క్�
దర్శక నిర్మాత కరణ్ జోహార్కు మూవీ బిజినెస్ తెలుసు అంటున్నారు హీరో సిద్ధార్థ్ మల్హోత్రా. బాలీవుడ్లోని ప్రతి అంశాన్నీ అతను ఒంట బట్టించుకున్నాడు అని చెప్పారీ యువ కథానాయకుడు. కరణ్ జోహార్ రూపొందించిన
Karan Johar | కరణ్ జోహార్ పరిచయం అక్కర్లేని పేరు. ఆయన బాలీవుడ్ బడా దర్శక నిర్మాతల్లో ఒకరు. అలాగే ఎక్కువగా ట్రోలింగ్కు గురవుతున్న బాలీవుడ్ సెలబ్రిటీల్లో కరణ్ ఒకరు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నిర్మాత కీలక నిర్ణయ�
Ananya Pandey Digital Entry | ఈ మధ్య కాలంలో సినీ తారలు కేవలం వెండితెరకే పరిమితం అవ్వాలని అనుకోవట్లేదు. ఛాన్స్ వస్తే వెబ్ సిరీస్లలో కూడా నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే కాజల్, తమన్నా, కైరా
నార్త్ ఇండస్ట్రీలో కేవలం కరణ్ జోహార్ కారణంగానే నెపోటిజం పెరిగిపోతుంది అనేది చాలామంది వాదన. టాలెంట్ లేకపోతే ఆయన మాత్రం ఎక్కడినుంచి వారసులను పరిచయం చేస్తాడు..తన డబ్బులు తాను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాడ
బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో తన ప్రేమాయణం గురించి పెదవి విప్పింది ఢిల్లీ ముద్దుగుమ్మ కియారా అద్వాణీ. తన లవ్ఎఫైర్ గురించి ఎప్పుడు ప్రశ్నించినా సమాధానం దాటవేసే ఈ అమ్మడు ‘కాఫీ విత్ కరణ్’ష�
విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్న సినిమా ‘లైగర్’. యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ పతాకాలపై పూరి జగన్నా�
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్జోహార్ నిర్వహించే ‘కాఫీ విత్ కరణ్’ షోను వివాదాలకు చిరునామాగా చెబుతారు. ముఖ్యంగా ఆహ్వానిత తారల నుంచి వారి వ్యక్తిగత, శృంగార జీవితానికి సంబంధించిన విషయాల్ని రాబట్టడంపైన�
కరోనా తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ కళ తప్పింది. అగ్ర హీరోల చిత్రాలు కూడా పరాజయం పాలయ్యాయి. మరోవైపు పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 వంటి దక్షిణాది చిత్రాలు హిందీ బెల్ట్లో వసూళ్ల సునామీ సృష్టించాయి. దీంతో �
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. అనన్యపాండే
బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్పై నయనతార అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన దృష్టిలో దక్షిణాది స్టార్ నయనతార కాదంటూ ఇటీవల కరణ్ జోహార్ తన టాక్ ష�