బాలీవుడ్ యువ హీరోలు టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్లతో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని ప్రకటించారు దర్శక నిర్మాత కరణ్ జోహార్. తన ధర్మ ప్రొడక్షన్స్లో ఆయన ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించనున్నా�
Pariyerum Perumal Movie | ఈ మధ్య బాలీవుడ్లో రీమేక్ల సందడి ఎక్కువైపోయింది. సౌత్ సినిమాలను కాస్త అటు ఇటుగా మార్చి బాలీవుడ్లో రీమేక్ చేసి హిట్లు కొడుతున్నారు. పైగా ఇప్పుడు బాలీవుడ్లో పరిస్థితి మహా దారుణంగా తయారైంది.
రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న సినిమా ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్�
తెరపై అందమైన జంటగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న కియారా అద్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఇటీవలే మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ కొత్త జంట కలిసి నటించబోయే సినిమాల గురించి ఇప్పుడు ఇంకాస్త క్రేజ్ పెరిగింది.
సినిమా ఇండస్ట్రీలో డబ్బు విషయంలో స్మార్ట్గా ఉండటం చాలా ముఖ్యమని అయితే తాను ఈ విషయంలో వెనకబడి ఉంటానని చెప్పారు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్. ఈ లెక్కలు చూసుకునేందుకు తనకు ఓ టీమ్ ఉందని ఆయన అన్నారు.
బాలీవుడ్ నాయిక భూమి ఫెడ్నేకర్ నటించిన కొత్త సినిమా ‘గోవింద్ నామ్ మేరా’. వికీ కౌశల్ హీరోగా కరణ్ జోహార్ నిర్మాణ సారథ్యంలో...దర్శకుడు శశాంక్ కైతాన్ తెరకెక్కించారు.
టైగర్ ష్రాఫ్, కరణ్ జోహార్ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన ‘స్క్రూ డీలా’ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. వీరు గతంలో ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ చిత్రానికి పనిచేశారు.
సూపర్ హీరో ఫిల్మ్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి రెండో భాగం రూపొందించేందుకు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో దేవ్ పాత్ర కీలకమైంది. ఈ క్�
దర్శక నిర్మాత కరణ్ జోహార్కు మూవీ బిజినెస్ తెలుసు అంటున్నారు హీరో సిద్ధార్థ్ మల్హోత్రా. బాలీవుడ్లోని ప్రతి అంశాన్నీ అతను ఒంట బట్టించుకున్నాడు అని చెప్పారీ యువ కథానాయకుడు. కరణ్ జోహార్ రూపొందించిన
Karan Johar | కరణ్ జోహార్ పరిచయం అక్కర్లేని పేరు. ఆయన బాలీవుడ్ బడా దర్శక నిర్మాతల్లో ఒకరు. అలాగే ఎక్కువగా ట్రోలింగ్కు గురవుతున్న బాలీవుడ్ సెలబ్రిటీల్లో కరణ్ ఒకరు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నిర్మాత కీలక నిర్ణయ�
Ananya Pandey Digital Entry | ఈ మధ్య కాలంలో సినీ తారలు కేవలం వెండితెరకే పరిమితం అవ్వాలని అనుకోవట్లేదు. ఛాన్స్ వస్తే వెబ్ సిరీస్లలో కూడా నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే కాజల్, తమన్నా, కైరా
నార్త్ ఇండస్ట్రీలో కేవలం కరణ్ జోహార్ కారణంగానే నెపోటిజం పెరిగిపోతుంది అనేది చాలామంది వాదన. టాలెంట్ లేకపోతే ఆయన మాత్రం ఎక్కడినుంచి వారసులను పరిచయం చేస్తాడు..తన డబ్బులు తాను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాడ