బాలీవుడ్ ప్రేమజంట ఆలియా భట్, రణబీర్ కపూర్ల పెళ్లి సందడి మొదలైంది. ముంబై వాస్తు అపార్ట్మెంట్స్లోని వారి స్వగృహంలో వివాహ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం గణపతి పూజ, సాయంత్రం నిశ్చితార్థం, మ
ప్రస్తుతం తన అప్ కమింగ్ సినిమా రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ (Rocky Aur Rani Ki Prem Kahani) షూటింగ్తో బిజీగా ఉన్నాడు రన్ వీర్ సింగ్ (Puri Jagannadh). ఈ క్రేజీ నటుడు కరణ్ జోహార్ (Karan Johar) డైరెక్షన్ లో చేస్తున్న మూవీ
చేస్తున్న రెగ�
తెలుగు సినీ పరిశ్రమ నుంచి వస్తున్న విభిన్న తరహా చిత్రాలను చూసి బాలీవుడ్ ఫిలింమేకర్స్ నేర్చుకోవాల్సి ఉందని ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ అభిప్రాయపడ్డారు. దక్షిణాది చిత్రాలు దేశవ్యాప్తంగా ఘన విజ�
ఇటీవల మలయాళంలో విడుదలైన ప్రేమకథా చిత్రం ‘హృదయం’ భారీ విజయాన్ని దక్కించుకుంది. మోహన్లాల్ తనయుడు ప్రణవ్ మోహన్లాల్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన ఈ చిత్రం హృద్యమైన ప్రణయగాథగా ప్రేక్షకుల్ని ఆకట�
పంజాబీ ముద్దుగుమ్మ రాశీఖన్నా ప్రస్తుతం బాలీవుడ్పై దృష్టిపెట్టింది. అక్కడ భారీ సినిమా అవకాశాన్ని దక్కించుకొని కెరీర్లో బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నది. తాజాగా ఈ అమ్మడు ఓ బంపరాఫర్ను సొంతం చేసుకుంది. ప్
ముంబై: ఫిల్మ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఇంట్లో జరిగిన పార్టీ వల్ల కరోనా వైరస్ వ్యాపించిందన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కరణ్ జోహార్ ఇవాళ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. తనతో పాటు త�
ఇండస్ట్రీలో బయోపిక్స్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పలువురు సినీ, క్రీడా,రాజకీయ ప్రముఖుల జీవితాలకు సంబంధించిన బయోపిక్స్ రూపొందాయి. ఇందులో క్రీడాకారుల బయోపి
కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా మొదలైన బిగ్ బాస్ ఓటీటీ కార్యక్రమం ఎట్టకేలకు ముగిసింది. సెప్టెంబర్ 18న జరిగిన గ్రాండ్ ఫినాలేలో దివ్య బిగ్ బాస్ ట్రోఫీని సొంతం చేసుకుంది. నిషాంత్ భట్ ఫస్ట్ రన్నరప్గా న�
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ( Karan Johar ) బిగ్ బాస్ ఓటీటీ ( Bigg Boss OTT ) ప్రోగ్రామ్ కు హోస్ట్ గా వ్యవహరించేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ దిగ్గజ దర్శకుడిని ఓ విషయం చాలా భయానికి గురిచేస�
బిగ్ బాస్ 15 హిందీ సీజన్ తొలి 6 వారాలు ఓటీటీలో ప్రసారం కానుంది. అది కూడా టీవీలో కంటే ముందుగానే డిజిటల్ ఫ్లాట్ఫామ్పై విడుదల చేయబోతున్నారు. మళ్లీ అది కూడా గంటన్నర ఎపిసోడ్ కాదు.. 24 గంటలు స్ట్రీమింగ్. మొత్తం ముం
బొమన్ ఇరానీ టాలీవుడ్ ప్రేక్షకులకి చాలా సుపరిచితం. అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ తాతగా నటించి తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యారు. అనేక చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్న బ�
ముంబై : అలనాటి బాలీవుడ్ దిగ్గజాలు ధర్మేంద్ర, జయాబచ్చన్, షబానా అజ్మీలు మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. ఓ లవ్స్టోరీ సినిమాలో వీళ్లంతా నటించనున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాను కరణ్ జో�