రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం లక్ష్యానికి మించి సాగుతున్నది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,58,35,947 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో 74.42 లక్షల మంది పురుషులు క�
అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం శుక్రవారంతో ముగియనున్నది. సూర్యాపేట జిల్లాలో 89 రోజుల్లో 5,00,770 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోని 475 గ్�
అంధత్వ నివారణ కోసం తెలంగాణ సర్కార్ పెద్దపీట వేస్తోంది. కంటి చూపు సమస్యతో బాధపడేవారికి ఉచితంగా మందులు, అద్దాలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేసేందుకు రెండో విడుత ‘కంటి వెలుగు’ కా ర్యక్రమాన్ని ప్రారం
నిరుపేదలకు కంటి వెలుగులు పంచడమే లక్ష్యంగా రేకుర్తిలో 1988 ఫిబ్రవరి 20న అప్పటి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పీవీ నరసింహారావు చేతుల మీదుగా ఈ చారిటీ దవాఖానను ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగును అధికారులు, ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని నల్లగొండ ఆర్డీఓ జయచంద్రారెడ్డి కోరారు.
తెలంగాణ ప్రభుత్వం బుధవారం నుంచి ప్రారంభించనున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిద్దామని షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో జయలక్ష్మి అన్నారు.
ఖమ్మంలో ఈనెల 18న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని, 19న ఉదయం 9 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు, జడ్పీ చైర్మ
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధ పడకూడదనే ఉద్దేశంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రార
కంటి వెలుగుకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 19న గ్రేటర్ వ్యాప్తంగా కంటివెలుగు శిబిరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది