కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. కంటి వెలుగు నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన టెలీకాన్ఫ
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న కంటివెలుగు కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తెల�
దృష్టిలోపాలు, కంటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండోవిడత ఈ నెల 18న ఖమ్మంలో ప్రారంభం కానున్నది.
జిల్లాల్లో కంటి వెలుగు శిబిరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు కలెక్టర్లను ఆదేశించారు.
రేగోడ్ మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను జిల్లా వైద్యాధికారి చందునాయక్ గురువారం తనిఖీ చేశారు. దవాఖానలో వైద్య సేవలను పరిశీలించి, వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు.
ఈ నెల 18వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమాన్ని హైదరాబాద్ జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ రెండో విడత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు.