Kangana Ranaut | కంగనా రనౌత్ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ను లక్ష్యంగా చేసుకోవాలని భావించారు. అయితే కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై మాటల దాడి చేశారు. వారిద్దరి తొలి పేరు తేజస్వీ
Kangana Ranaut | బాలీవుడ్ ఫైర్బ్రాండ్గా పేరుగాంచిన ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ (Kangana Ranaut) లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది.
హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, ‘క్వీన్' కంగనా రనౌత్పై కాంగ్రెస్ తరఫున రాజవంశీకుడు, మంత్రి రాజా విక్రమాదిత్య సింగ్ పోటీ చేయనున్నారు. విక్రమాదిత్య తండ్రి వీరభద్ర సి
Kangana Ranaut | లోక్సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తొలి, రెండో విడత లోక్సభ ఎన్నికల తేదీలు దగ్గరపడటంతో.. ఆ రెండు విడతలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న అభ్యర్థులు ప్రచారం జోరు పెంచారు. ఓటర్లను ఆకర్షించేందు�
Kangana Ranaut | బాలీవుడ్కు చెందిన ప్రముఖ నటి, మండి లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్.. కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంగనా గో మాంసం తిన్నదంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై మండిపడ�
Kangana Ranaut | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) లోక్సభ ఎన్నికల వేళ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాను బీఫ్ కానీ రెడ్ మీట్ కానీ తినను అని నేను ఒక గర్వించే హిందువునని ఇలాంటి రూమర్స్ నా మ�
Kangana Ranaut: బీఫ్ కానీ రెడ్ మీట్ కానీ తినను అని నటి కంగనా రనౌత్ పేర్కొన్నది. కంగనా ఆవు మాంసాన్ని తిన్నట్లు కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ ఆరోపించారు. ఆ ఆరోపణలను ఆమె ఖండించారు.
KTR | సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ మన దేశ ప్రధానులని ఓ ఇద్దరు బీజేపీ లీడర్స్ పేర్కొన్నారు. వీరి అజ్ఞానానికి దేశ ప్రజలందరూ నివ్వెరపోతున్నారు. ఇక ఆ ఇద్దరు బీజేపీ లీడర్స్పై బీఆర్ఎస్ వర్కింగ�