Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు చివరి దశ పోలింగ్ (Lok Sabha Elections) శనివారం ఉదయం ప్రారంభమైంది. సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఓటేసేందుకు తరలివస్తున్నారు.
Kangana Ranaut: కంగనా రనౌత్ ఓటేశారు. మండి లోక్సభ నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఏడో దశ పోలింగ్ ఇవాళ జరుగుతోంది. తాము అంతా మోదీ సైనికులం అంటూ కంగనా పేర్కొన్నది.
Kangana Ranaut | హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ లాహౌల్ & స్పితి జిల్లాలోని కాజాకు వెళ్లిన కంగనా వాహనాన్ని అక్క�
Kangana Ranaut | బాలీవుడ్కు చెందిన ప్రముఖ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి.. ‘ఈ ఎన్నికల్లో ఎంపీగా గెలిస్తే మీరు సినిమాలకు దూరంగా ఉంటారా..?’ అని ప్ర�
Emergency Movie | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency). దివంగత భారతప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఇందిరాగాంధీగా కంగన�
Kangana Ranaut | హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్సభా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలీవుడ్ కథా నాయిక కంగనా రనౌత్.. తనకు రూ.90 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తెలిపారు.
Kangana Ranaut | కంగనా రనౌత్ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ను లక్ష్యంగా చేసుకోవాలని భావించారు. అయితే కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై మాటల దాడి చేశారు. వారిద్దరి తొలి పేరు తేజస్వీ
Kangana Ranaut | బాలీవుడ్ ఫైర్బ్రాండ్గా పేరుగాంచిన ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ (Kangana Ranaut) లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది.
హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, ‘క్వీన్' కంగనా రనౌత్పై కాంగ్రెస్ తరఫున రాజవంశీకుడు, మంత్రి రాజా విక్రమాదిత్య సింగ్ పోటీ చేయనున్నారు. విక్రమాదిత్య తండ్రి వీరభద్ర సి