కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నాయకత్వం తీరుపై ఆ పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నది. రాష్ట్రంలో ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను, వైఫల్యాలను ఎత్తిచూపడంలో వామపక్ష నేతలు మెతక వైఖరి చూపుతున్న�
కంచ గచ్చిబౌలిలోని అటవీ భూముల్లో ప్రభుత్వం జరిపిన విధ్వంసాన్ని సుప్రీంకోర్టు మరోసారి తప్పుబట్టింది. 400 ఎకరాల్లోని అడవులను రాష్ట్ర ప్రభుత్వం ధ్వంసం చేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకొని విచ
కంచె గచ్చిబౌలి భూముల తాకట్టు లో ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. వాస్తవాలు దాచిపెట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తూ రుణాలు సమీకరించారని, ఇది సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్
పాపం.. నిలువ నీడలేక, తాగడానికి నీళ్లు లేక కంచ గచ్చిబౌలి జింకలు అవస్థ పడుతున్నాయి. ఈ భూముల్లోని అడవిని రేవంత్ సర్కార్ ఇష్టమొచ్చినట్టు తొలగించడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఇటీవల జనావాసాల్లోకి వచ్చి
KTR | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి తన తప్పు ఒప్పుకోవాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
హెచ్సీయూలో తాజాగా మరో జింక గాయపడింది. సౌత్ క్యాంపస్ జేకే మెస్ వెనుకవైపున వేటగాళ్లు అమర్చిన వలలో జింక చిక్కుకున్నది. దీంతో కుక్కలు దానిపై దాడి చేసి గాయపరిచాయి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలిలో ప్రకృతి హననం కారణంగా జరిగిన డ్యామేజీని పూడ్చుకునేందుకు కాంగ్రెస్ కొత్త డ్రామాలకు తెరలేపింది.
పర్యావరణంపై ప్రధానిగా తన చిత్తశుద్ధి, బాధ్యతను నిరూపించుకోవాల్సిన సమయం ఇది. కంచగచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ జరిపి కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలి. హెచ్సీయూలో జరిగిన వి
ఒక అసత్యాన్ని లేదా అర్ధసత్యాన్ని పదేపదే వల్లిస్తే నిజాలను మరుగున పరచవచ్చనేది గోబెల్స్ ప్రచారనీతి. అది అసలు అడివే కాదనడం, అక్కడ జీవులే లేవనడం అసత్యం కాక మరేమిటి? ఇక అది ప్రభుత్వ భూమి అనేది అర్ధసత్యం అనుక�
KTR | తెలంగాణ పోలీసులలోని కొంతమంది రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అలా పని చేస్తున్న పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని క�