కంచ గచ్చిబౌలి సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల భూమి తమదేనని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆన్లైన్ ద్వారా కోర
కంచ గచ్చిబౌలిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని ధ్వంసం చేసి, వన్యప్రాణులను చంపుతున్నదన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తప్పుబట్టారు. తెలంగాణ గురించి మోదీ ఎందుకు అలా మాట�
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, విప్ వివేకానందగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణభవన్లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
‘కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను తాకట్టుపెట్టి రుణం పొందినట్టు.. అసెంబ్లీ సాక్షిగా మేం అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పింది? మరి ఇప్పుడు ఐసీఐసీఐ బ్యాంకు మాత్రం తాము తనఖా పెట్టుకోలేదని చెప్తున్నది.
Harish Rao | కంచ గచ్చిబౌలి భూములను మేము తనఖా పెట్టుకోలేదని ఐసీఐసీఐ బ్యాంకు విడుదల చేసిన ప్రకటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రంగా స్పందించారు.
కంచ గచ్చిబౌలిలోని హెచ్సీయూ భూముల వ్యవహారం వెనుక అతిపెద్ద ఆర్థికమోసం దాగి ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రూ.10వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన ఆధారాలతో బయటపెట్�
హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన 400 ఎకరాల కంచ గచ్చిబౌలి అడవుల వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు గురువారం (10-04-2025) నాడు విశ్రాంత ఐఎఫ్ఎస్లు సిద్ధాంత్ దాస్, చంద్రప్రకాశ్ గోయల్లతో కూడి�
KTR | కంచ గచ్చిబౌలి భూ కుంభకోణం కర్త, కర్మ, క్రియ, సూత్రధారి, పాత్రధారి అంతా రేవంత్ రెడ్డినే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
KTR | అటవీ భూమిని అమ్మడమే తప్పు.. నీది కాని భూమిని అమ్మడం ఇంకా పెద్ద తప్పు అని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 3డీ మంత్రంతో (మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడం) పాలన చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం ఆర్థిక నేరానికి తెరలేపింద�
Harish Rao | ఒక్క జింకను చంపిన సల్మాన్ఖాన్ను జైల్లో వేశారు.. మరి మూడు జింకలను చంపిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలేవి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు.
Harish Rao | చెట్ల నరికివేత విషయంలో పేద రైతుకు ఒక న్యాయం, రేవంత్ రెడ్డికి ఒక న్యాయం ఉంటదా..? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు.