ఎల్లారెడ్డి/బీబీపేట్/గాంధారి/నాగిరెడ్డిపేట్/లింగంపేట/తాడ్వాయి/ కామారెడ్డి, మే 4: ఎల్లారెడ్డి మండలంలో మంగళవారం 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో 39 మందికి వ్యాక్సిన
కరోనా తరుణంలో ప్రతి అధికారి చిత్తశుద్ధితో పని చేయాలి అనధికార ఆక్సిజన్ సిలిండర్లు స్వాధీనం చేసుకోవాలి ప్రైవేటు దవాఖానల్లో 50 శాతం కొవిడ్ బెడ్స్ ఏర్పాటు చేయాలి కామారెడ్డి కలెక్టర్ శరత్ బాన్సువాడ రూ�
బీబీపేట్/దోమకొండ/నాగిరెడ్డిపేట్/రామారెడ్డి/ తాడ్వాయి, మే 3: పంచాయతీ పాలకవర్గాలు, గ్రామాభివృద్ధి కమిటీల తీర్మానం మేరకు పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. బీబీపేట్ మండల కేంద్రంతోపాటు మ�
ఎల్లారెడ్డి రూరల్/ నిజాంసాగర్/ పిట్లం, మే 3: అకాల వర్షాలకు అక్కడక్కడా ధాన్యం తడుస్తున్నదని, ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఎంపీపీ కర్రె మాధవీగౌడ్ అన్నారు. మండల పరిధిల
కామారెడ్డి రూరల్/నిజాంసాగర్/గాంధారి/ నస్రుల్లాబాద్ , మే 3: టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల పండుగలకు సమప్రాధాన్యం ఇస్తున్నదని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు అన్నారు. క్రిస్మస్, రంజాన్, బతుకమ్మ ప�
కామారెడ్డి టౌన్, మే 3: కరోనా సంక్షోభ సమయంలో ప్రతి కూలీకి పని కల్పించడం, కూలీల శాతం పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని ఉపాధి హామీ అధికారులను కలెక్టర్ ఎ.శరత్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన క్యాంప్ కార్యాలయం �
జిల్లాలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పంటలు కోతకు రావడంతో వ్యవసాయ పనులు లేక కూలీలు ఉపాధిహామీ పనులు చేసేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అధికారులు సైతం పనులను పర్యవేక్షిస్తూ కూలీల హాజరు శ�
నిజాంసాగర్/బీర్కూర్, ఏప్రిల్ 28 : నిజాంసాగర్ మండలంలోని నర్వ గ్రామంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక కళాకారుల బృందం సభ్యులు కొవిడ్ వ్యాక్సిన్పై బుధవారం అవగాహన కల్పించార
విద్యానగర్/గాంధారి/తాడ్వాయి/ఎల్లారెడ్డి/మాచారెడి ,ఏప్రిల్ 28 : కామారెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాల్లో మున్సిపల్ కార్మికులు ట్యాంకర్తో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. పలు కాలనీల్లో �
లింగంపేట, ఏప్రిల్27: మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టిన దుకాణాల సముదాయాలను వారం రోజుల వ్యవధిలో వ్యాపారులకు అప్పగించాలని జిల్లా సహకార సంఘం అధికారి వసంత తెలిపారు. 2019 సంవత్సరంలో నిర్మాణ
గ్రామాల్లో విస్తృతంగా అవగాహన బాధితులు ధైర్యంగా ఉండాలని సూచన బీర్కూర్/నిజాంసాగర్/ ఎల్లారెడ్డి రూరల్/లింగంపేట/ సదాశివనగర్/ బీబీపేట/ ఏప్రిల్ 27: కరోనా వైరస్పై ప్రజలకు అవగాహన కల్పించాలని బీర్కూర్ తహస�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 27: కరోనా నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను భక్తులు నిరాడంబరంగా జరుపుకొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కొద్ది మంది మాత్రమే ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ధాన్యాన్ని జాలీ పట్టాలి: డీసీవో భౌతికదూరాన్ని పాటించాలి: ఆర్డీవో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం లింగంపేట, ఏప్రిల్ 27: కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యాన్ని కచ్చితంగా జాలీ పట్టాలని జిల్లా సహకార సంఘం