వైరస్ వ్యాప్తి తగ్గుముఖంలాక్డౌన్ తీరును పరిశీలించిన కామారెడ్డి కలెక్టర్ శరత్ కామారెడ్డి టౌన్, మే 25 : కామారెడ్డి పట్టణంలో లాక్డౌన్ అమలు తీరును జిల్లా కలెక్టర్ శరత్ మంగళవారం పరిశీలించారు. పాత బ�
విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు‘సైబర్’ కాంగ్రెస్కు శ్రీకారం చుట్టిన విద్య, పోలీసుశాఖలువచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం విద్యానగర్, మే 25 : సైబర్ నేరగాళ్ల ఉచ్చు
ఉదయం 10 దాటాక రోడ్డెక్కితే బండి సీజ్ ముందస్తు అనుమతి, ఈ-పాస్ ఉంటేనే అనుమతులు ఉమ్మడి జిల్లాలో పకడ్బందీగా లాక్డౌన్ అమలు కామారెడ్డిలో 991, నిజామాబాద్లో 5000 వాహనాలు సీజ్ నిజామాబాద్లో 965, కామారెడ్డిలో 4వేల లా
లాక్డౌన్ సడలింపు సమయం తర్వాత నిర్మానుష్యంగా రోడ్లు..పలుచోట్ల వాహనాలను సీజ్ చేసిన పోలీసులు నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 22 : రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జిల్లావ్యాప్తంగా శనివారం సైతం కొనసాగి�
పోచారం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేత బాన్సువాడ, మే 22 : కొవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు అవసరమైన 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను పోచారం ట్రస్ట్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచార�
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి | కొవిడ్ చికిత్స పొందుతున్న వారి దగ్గరికి ఎప్పటికప్పుడు వెళ్తూ వైద్య సిబ్బంది మనోధైర్యం కల్పించాలని డాక్టర్లు, నర్సులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు.
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 18: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ విధించిన లాక్డౌన్ పట్టణాలతోపాటు పల్లెల్లోనూ పకడ్బందీగా అమలవుతున్నది. పోలీసులు, అధికారు లు, లాక్డౌన్ను పర్యవే�
పకడ్బందీగా చేపట్టాలిఅధికారులతో సమీక్షలో కలెక్టర్ శరత్ కామారెడ్డి టౌన్, మే 18: కామారెడ్డి జిల్లావ్యాప్తంగా బుధవారం నుంచి రెండో విడుత ఆరోగ్య సర్వేను నిర్వహించాలని, లక్షణాలు ఉన్న ప్రతిఒక్కరి వివరాలను న�
కామారెడ్డి టౌన్, మే 18: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సర్పంచులకు గౌరవ వేతనం విడుదల చేసినట్టు కామారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి సాయన్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలకుగాను 525 గ్రామాల �
చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకోవాలివారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరిబయటకెళ్లే పెద్దలు పిల్లలకు దూరంగా ఉండాలిఇంటిని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలి సెకండ్ వేవ్లో కరోనా మహమ్మారి ఎవ్వ
సీడీపీవో అనురాధఅంగన్వాడీ కార్యకర్తలతో జూమ్ యాప్ ద్వారా మీటింగ్ నిజాంసాగర్, మే 15: అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, చిన్నారులు, బాలింతలకు అందజేస్తున్న పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ చేయాలని సీడీ�
గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ పున్న రాజేశ్వర్ దోమకొండ, మే 15 : పోటీ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ పున్న రాజేశ్వర్ అన్నారు. �
నిజాంసాగర్, మే 15 : మండలంలో ఉపాధి హామీ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. కరోనా లాక్డౌన్తో గ్రామాల్లో పనులు లేక ఖాళీగా ఉంటున్న కూలీలకు ఉపాధి హామీ పనులు వరంగా మారాయి. గ్రామాల్లో వ్యవసాయ పనులు పూర్తయి ఇంటి వద్ద
కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి మందులు అందజేస్తున్న వైద్య బృందాలు జిల్లాలో కొనసాగుతున్న జ్వర సర్వే బాన్సువాడ రూరల్/పిట్లం/ఎల్లారెడ్డి/లింగంపేట/ తాడ్వాయి , మే 10: జిల్లాలో జ్వర సర్వే కొనసాగుతున్నది. జ్వరం, దగ�