ఇందూరు, ఏప్రిల్ 8: లోక కల్యాణార్థం తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభ, శాక్తపరిషత్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఉమామహేశ్వరాలయంలో గురువారం చతుర్వేద సదస్సు, అథర్వణ వేద యాగం ప్రారంభించారు. ఉదయం �
పిట్లం, ఏప్రిల్ 8 : రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ఆయన గురువారం ప్రారంభించారు. మండలకేంద్రంలోని రై�
విద్యానగర్/ ఖలీల్వాడి, ఏప్రిల్ 8: ఉమ్మడి జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది. గురువారం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా ల్
నిజాంసాగర్, మార్చి 8: రాష్ట్రంలో గుంట భూమి ఎండిపోకుండా చూడడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఎక్కడో పుట్టిన గోదావరి నీటిని మంజీరలోకి మళ్లించడం చర్రితలోనే ఓ సువర్ణాధ్యాయం. రెండు రోజుల కిందటే క�
కామారెడ్డి టౌన్, ఏప్రిల్ 7: వేసవికాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలుగకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శరత్ మిషన్ భగీరథ, గ్రామీణ మంచినీటి సరఫరా ఇంజినీర్లను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని తన చాంబ�
గజ్వేల్ అర్బన్/వర్గల్/మర్కూక్, ఏప్రిల్7: ‘గలగలా గోదావరి పరుగులిడుతుంటే’.. అని అప్పుడెప్పుడో మనం పాడుకున్న పాట.. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో నిజమవుతున్నది. మంగళవారం గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్�
రామారెడ్డి, ఏప్రిల్ 7 : మండలంలోని అన్నారం ప్రభుత్వ దవాఖానలో బుధవారం 71 మందికి టీకాలు వేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. 57 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా.. మద్దికుంట గ్రామానికి చెందిన ఒకరికి పాజిటివ�
నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 7 : మాస్కు ధరించని వారికి సరుకులు విక్రయించవద్దని ఎంపీపీ రాజదాస్ అన్నారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, వ్యాపారులతో బుధ
దోమకొండ, ఏప్రిల్ 7: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. దోమకొండ మండలంలోని అంబారీపేట గ్రామంలో రైతువేదిక భవనాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుత�
ఆటపాటలతో చదువులు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు ఆహ్లాదకరంగా మారనున్నప్రాథమిక స్థాయి విద్యాభ్యాసం నేటి నుంచి 10వ తేదీ వరకు ఉపాధ్యాయులకు శిక్షణ ప్రాథమిక స్థాయిలో చిన్నారులు బడిక�
ఖలీల్వాడి, ఏప్రిల్ 5 : కాళేళ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదికి సరికొత్త నడక నేర్పిన సీఎం కేసీఆర్ పరిపాలనలో జీవ నది గోదావరి తెలంగాణ వ్యాప్తంగా బీడు భూములకు జీవం పోస్తూ ముందుకు సాగుతున్నదని ఎమ్మెల్�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 5 : స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ జయంతిని జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన