కామారెడ్డి జిల్లాలో రెండు ఎంపీటీసీ, ఐదు సర్పంచ్, 74 వార్డు స్థానాలకు.. ఏప్రిల్ 4న ముసాయిదా జాబితా విడుదల ఓటరు జాబితాలు సిద్ధం చేయాలని ఎస్ఈసీ ఆదేశం నిజాంసాగర్, మార్చి 29: కామారెడ్డి జిల్లాలో ఖాళీగా ఉన్న స్�
కామారెడ్డి జిల్లా నుంచి విదేశాలకు ఎగుమతి నాగిరెడ్డి పేట మండలంలోకీరదోస సాగు మూడు నెలల్లో లక్షల విలువ చేసే పంట ఎకరానికి రూ.70వేల నుంచి రూ.80 వేలు లాభం అత్యుత్తమ పోషకాలతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే కీర దోస కామ�
బాన్సువాడ , మార్చి 29 : దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు ఆంక్షలు విధించిందని బాన్సువాడ డీఎస్పీ జయపాల్రెడ్డి తెలిపారు. ఈ ఆంక్షలు మంగళవారం నుంచి ఏప్రిల్ 30 వరకు అమలులో ఉంటాయని, ఉల్�
రామారెడ్డి, మార్చి 29 : మండలకేంద్రంలోని 14వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ సంజీవ్ సోమవారం ప్రారంభించారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్, ఎమ్మెల్సీ నిధులు రూ. 5 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు �
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మార్చి 29 : జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో హోలీ పండుగను ప్రజలు సోమవారం ఉత్సాహంగా జరుపుకొన్నారు. కొన్ని గ్రామాల్లో ఆదివారం హోలీ నిర్వహించుకోగా.. మరికొన్ని గ్రామాల్లో సోమవారం న�
కామారెడ్డి టౌన్, మార్చి 29 : కామారెడ్డి ఆర్టీసీ డిపోలో అత్యధికంగా మహిళా కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోనే ఏ డిపోలో లేని విధంగా అధిక సంఖ్యలో సేవలు అందిస్తున్నారు. డిపోలో 139 బస్సులకు గాను 275 మ�
లింగంపేట, మార్చి 28: గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో రహదారులు కళకళలాడుతున్నాయి. మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.60లక్షల నిధులు మంజూరయ్యాయి. మండలానికి �
విద్యానగర్, మార్చి 28 : ఇంటి పన్నును సకాలంలో చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ దేవేందర్ అన్నారు. ఆస్తి పన్ను బకాయిల వడ్డీపై ప్రభుత్వం 90 శాతం రాయితీ ప్రకటించడంతో పట్టణానికి చెందిన పలువురు ఇంటి యజమానులు ఆద�
కామారెడ్డి టౌన్, మార్చి 27: జిల్లాలోని 526 గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నుల వసూలు జోరుగా సాగుతున్నది. టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం పల్లెప్రగతి పనులతో గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీస�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మార్చి 28 : జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో హోలీ పండుగను ప్రజలు ఆదివారం ఉత్సాహంగా జరుపుకొన్నారు. శనివారం రాత్రి కామదహనం కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా �
కోటగిరి, మార్చి 28 : మండలంలోని పొతంగల్ సాయి బాబా ఆలయ ఆవరణలో అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజాకార్యక్రమాలను ఆదివారం నిర్వహించారు. సూదం శంకర్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామివారి జన్మద�
నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో గుర్తుతెలియని దుండగులు ఇద్దరిపై కత్తులతో దాడి చేశారు. పట్టణానికి చెందిన అమీర్ ట్రావెల్స్ యజమాని ముబాషిర్ అలీపై ఇద్దరు కత్తులతో దాడికి దిగారు. అక్కడే ఉన్న జావీద్ దా�
బిచ్కుంద, మార్చి 21: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన వరుణ్ అండర్-14 అండర్ ఆర్మ్ భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఇటీవల గోవాలో జరిగిన నేషనల్ అండర్ ఆర్మ్ క్రికెట్ టోర్నమెంట్లో �
హైదరాబాద్ : కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వైద్యుడు కొవిడ్-19 పాజిటివ్ భారిన పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లాలో కరోనా రోజురోజుకు విస్తరిస్తోంది. గడిచిన మూడు రోజులుగా �
నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలోని టేక్రియాల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలకు చెందిన 32 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అ