ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన ‘కల్కి 2898’ చిత్రం గత ఏడాది జూన్లో విడుదలై రికార్డు స్థాయి వసూళ్లతో చరిత్ర సృష్టించింది.
షారుఖ్ఖాన్ నటించిన ‘జవాన్' చిత్రంతో రికార్డులను తిరగరాశాడు తమిళ దర్శకుడు అట్లీ. ఆయన తన తదుపరి చిత్రాన్ని సల్మాన్ఖాన్తో తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. నిజానికి ఇదొక మల్టీస్టారర్ సినిమా అని త
కథ బాగుంటే సినిమా హిట్టు. కథనం బాగుంటే రిపీట్ ఆడియెన్స్ వస్తారు. కామెడీ ట్రాక్ నవ్వులు పూయిస్తే.. పిల్లాజెల్లా కూడా చూస్తారు. ఓటీటీ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే ఇంతక
“ఇండియన్ 2’ కమల్ అభిమానులకే కాదు, సగటు సినీ అభిమానులందరికీ విందుభోజనం లాంటి సినిమా. ఇందులోని ప్రతి సన్నివేశంలో కమల్ అత్యంతశక్తిమంతంగా కనిపిస్తారు. జూలై 12న ప్రేక్షకులు ఆయన నట విశ్వరూపాన్ని చూస్తారు.’ అ
ఇన్స్టాలో అరుదుగా పోస్టులు పెడుతుంటారు ప్రభాస్. తాజాగా ఆయన ఇన్స్టాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘డార్లింగ్స్.. ఎట్టకేలకు మన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు.. వెయిట్
ఒకరితో ఒకరిని పోల్చి మాట్లాడటం సినిమారంగంలో కామనే. హీరోల విషయంలో అది మరీ కామన్. అందునా ఇద్దరూ రాజకీయపార్టీలు నెలకొల్పిన స్టార్ హీరోలైతే ఇక చెప్పేదేముంది? వారి విజయాలపై అపజయాలపై స్టోరీలే రాసేస్తుంటార�
సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తారలకు తమిళ జనం అగ్రతాంబూలం అందిస్తారు. చిత్రసీమలో ఓ వెలుగు వెలిగి రాజకీయ అరగేట్రం చేసిన పలువురు నటీనటులు తమిళ రాజకీల్లోనూ సత్తా చాటారు.
‘ఇండియన్-2’ చిత్రం కోసం కమల్హాసన్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎన్నో అవాంతరాలను అధిగమిస్తూ షూటింగ్ను జరుపుకుంటున్నది. 1996లో విడుదలైన కల్ట్ క్లాసిక
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898’. నాగ్అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. దీపికా పడుకోన్ కథానాయిక. ఈ చిత్రంలో అమితాబ్బచ్చన్,
కమల్హాసన్ ‘నాయకుడు’(1987) సినిమాను తెలుగులో విడుదల చేసి, తొలి అడుగులోనే అభిరుచిని చాటుకున్నారు నిర్మాత రవికిశోర్. సింగీతం శ్రీనివాసరావు క్లాసిక్ ‘పుష్పకవిమానము’(1988) చిత్రాన్ని కూడా ఈయనే తెలుగు ప్రేక్ష
నిజమైన స్నేహం చిరకాలం నిలిచే ఉంటుంది. రజనీకాంత్, కమల్హాసన్లను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవాలి. కెరీర్ తొలినాళ్లలో ఇద్దరు కలిసి డజనుకు పైగా సినిమాల్లో నటించారు.
‘ఇండియా’ పేరు మార్పు వివాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ‘ఇండియా’ పేరును ‘భారత్'గా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నదని వార్తలు వినిపిస్తున్నాయి.
‘నాన్న తన 63 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. చాలా ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. సినీ కెరీర్లో ఎవరూ చేయనటువంటి ప్రయోగాలు, ఛాలెంజింగ్ పాత్రలు చేశారు’ అన్నారు కథానాయిక శృతిహాసన్.