ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898’. నాగ్అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. దీపికా పడుకోన్ కథానాయిక. ఈ చిత్రంలో అమితాబ్బచ్చన్,
కమల్హాసన్ ‘నాయకుడు’(1987) సినిమాను తెలుగులో విడుదల చేసి, తొలి అడుగులోనే అభిరుచిని చాటుకున్నారు నిర్మాత రవికిశోర్. సింగీతం శ్రీనివాసరావు క్లాసిక్ ‘పుష్పకవిమానము’(1988) చిత్రాన్ని కూడా ఈయనే తెలుగు ప్రేక్ష
నిజమైన స్నేహం చిరకాలం నిలిచే ఉంటుంది. రజనీకాంత్, కమల్హాసన్లను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవాలి. కెరీర్ తొలినాళ్లలో ఇద్దరు కలిసి డజనుకు పైగా సినిమాల్లో నటించారు.
‘ఇండియా’ పేరు మార్పు వివాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ‘ఇండియా’ పేరును ‘భారత్'గా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నదని వార్తలు వినిపిస్తున్నాయి.
‘నాన్న తన 63 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. చాలా ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. సినీ కెరీర్లో ఎవరూ చేయనటువంటి ప్రయోగాలు, ఛాలెంజింగ్ పాత్రలు చేశారు’ అన్నారు కథానాయిక శృతిహాసన్.
ప్రముఖ కథానాయకుడు కమల్హాసన్ తాజాగా హెచ్.వినోద్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి స్వయంగా కమల్హాసన్ కథను అందించడం విశేషం. రాజ్కమల్ ఫిలింస్ ఇండియా నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్ద
అలనాడు అమితాబ్ ‘కౌన్ బనేగా కరోడ్పతి’ అని ఏ ముహూర్తాన అన్నాడో కానీ,ఆయనతోపాటు ఎందరో హీరోలు బుల్లితెరపై, అటుపై ఓటీటీలోనూ మేము అన్స్టాపబుల్ అంటున్నారు.
సోనియా గాంధీ కూడా శనివారం ఉదయం రెండోసారి ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్నారు. ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ, అల్లుడు రాబర్ట్ వాద్రా, మనవళ్లు, మనవరాళ్లు, పలువురు కుటుంబ సభ్యులు..
కమల్హాసన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘విక్రమ్'. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూడు పాత్రలు సినిమాలో శక్తివంతంగా ఉండబోతున్నాయి. విజయ్ సేతుపతి ప్రతినాయక పాత్రలో
సకల కళావల్లభుడు కమల్ హాసన్ .. అమెరికాకు వెళ్లొచ్చిన తర్వాత కరోనా స్వల్ప లక్షణాలతో ఇబ్బంది పడగా, ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.. వైద్యుల సూచనలతో క్యారంటైన
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్ట్ భారతీయుడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించడంతో దీనికి సీక్వెల్గా భారతీయుడు 2 స్టార్ట్ చేశారు. సినిమా సెట్స్పైకి వెళ
ఇదే నా మాట.. నా మాటే శాసనం అంటూ రమ్యకృష్ణ బాహుబలి సినిమాలో ఎంత సందడి చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తర్వాత రమ్యకృష్ణ బిజీ ఆర్టిస్ట్గా మారింది. వెండితెరపైనే కాకుండా బుల్లితెర