గులాబీ దళం కదం తొక్కింది. ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా ఇస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రపై భగ్గుమన్నది. పేదింటి ఆడబిడ్డ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచిన ఈ పథక
ప్రజల మేలుకోరి కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా రద్దు చేస్తున్నదని, రేవంత్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పథకాలు రద్దు చేస్తూ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నదని మాజీ మం�
ఆడబిడ్డలపై కాంగ్రెస్ సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తుండడంపై బీఆర్ఎస్ కన్నెర్రజేసింది. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్
కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ పథకాలను నీరుగార్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు నిజామాబాద్ జిల్లా పొతంగల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
వరంగల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళలు వరంగల్ జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు.
పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు అండగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేట�
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ఎత్తేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మండిపడ్డారు. శుక్రవారం మండలంలోని పంచలింగాల్ గ్రామంలో బీఆర్ఎస్ కా�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వద�
కల్యాణలక్ష్మీ పథకంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, అప్పు చేసి ఆడపిల్ల పెళ్లి చేస్తున్న నిరుపేద కుటుంబాలు డబ్బుల కోసం సంవత్సరం కాలం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ. లక్ష చెక్కుతో పాటు తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చ�
పెండ్లయిన ఏడాది తర్వాత కల్యాణలక్ష్మి చెక్కు రావడం తో ఆ లబ్ధిదారు మురిసిపోయింది. వెంటనే బ్యాంకులో చెక్కు డిపాజిట్ చేసింది. తీరా పదిరోజులకు బ్యాంకు మేనేజర్ ఫోన్ చేసి ‘మీ చెక్కుకు కాలంచెల్లింది.. తిరిగి
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను పెండింగ్లో ఉంచుకోకుండా, వెంటనే సంతకాలు తీసుకొని ప్రభుత్వానికి పంపించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తహసీల్దార్కు సూచించారు. మెండ�