బీఆర్ఎస్ పార్టీతోనే సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం సాధ్య మవుతుందని, పార్టీ మ్యానిఫెస్టోకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని మిర్యాల గ్రామంల
పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమ లు చేస్తున్నారని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. గురువారం మండలంలోని బిలాల్పూర్ గ్రామ వార్డు సభ్యురాలు శ్యామలమ్మతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు �
జానపద కళారూపాల వారసత్వాన్ని వేల సంవత్సరాలుగా మౌఖికంగా కొనసాగిస్తూ ప్రపంచ దేశాల్లో మన ప్రతిష్ఠను ఉన్నత శిఖరాల మీద నిలబెడుతున్నారు. ఇంతగొప్ప ప్రాధాన్యం సంతరించుకున్న ఈ భూమి పుత్రులను పరాయి పాలనలో ఆదుకు�
సమైక్య రాష్ట్రంలో ఆడబిడ్డలు ఆదరణకు నోచక అనేక రంగాల్లోనూ వెనుకే ఉండేవారు. కనీసం భద్రత కల్పించలేని దుస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు అన్నీ తానై
తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం కింద బీజేపీ నేత కూతురికి రూ.1,00,016 మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చెక్కును మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్వయంగా వారి ఇంటికెళ్ల�
ఆడబిడ్డలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నదని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని వల్లంపట్ల, కిష్టారావు పల్లి గ్రామాల్లో బుధవారం కల్యాణలక్ష్మి చెక్కుల ను ఎ�
ప్రజలకు రవాణా సేవలందించే ఆర్టీసీకి రోజురోజుకూ ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నదని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శనివారం నారాయణఖేడ్ నుంచి మనూరు మండలం బోరంచ మీదుగా సికింద్రాబాద్కు బస్సు సేవలను
నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్కు చెందిన రాధిక-లింగన్నలకు అభిగ్న, అఖిల కవల కూతుళ్లు. పెద్ద కూతురైన అభిగ్నను ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాయికుమార్తో నవంబర్ 11, 2021న పెళ్లి చేశారు.
ఆడపిల్ల పెండ్లి చేయడం పేద కుటుంబాలకు తలకు మించిన భారంగా ఉండేది. కూతురు వివాహం చేసి అప్పుల పాలై ఆర్థికంగా చితికిపోయిన వారెందరో.. ఆడపిల్ల వివాహం చేయలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. పేదింట్లో ఆడ
గ్యాస్, పెట్రోలు, నిత్యవసర వస్తువుల ధరలను పెంచి కేంద్ర ప్రభుత్వం పేద ప్ర జల నడ్డి విరిచిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆరోపించారు.