పేదింటి ఆడబిడ్డ పెళ్లికి అండగా నిలిచే ఆర్థికంగా భరోసానిచ్చేందుకు గత కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మీ పథకాన్ని కొందరు అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన దరఖాస్�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు రూ.లక్షా116తోపాటు తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడి
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద లబ్ధిదారుల కోసం రూ.725 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 బడ్జెట్లో కేటాయించిన ఆయా నిధులను తాజాగా విడుదల చేసింది.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్షతోపాటు తులం బంగారం ఇంకెప్పుడిస్తారంటూ కాంగ్రెస్ నే తలను జగిత్యాల పట్టణ, మండల మహిళలు నిలదీశారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్షతోపాటు తులం బంగారం ఇంకెప్పుడిస్తారంటూ కాంగ్రెస్ నాయకులను జగిత్యాల పట్టణ, మండల మహిళలు నిలదీశారు. ఇంత వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి చెప్పారు. కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్ష ఆర్థిక సాయంతోపాటు తులం బంగారం ఇస్తామని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలోని అంశాలను అమలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కోరారు. శనివారం జగిత్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో మండలానికి చెందిన 21 మందికి, జగిత్యాల అర్బన�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం బీర్పూర్లోని రైతు వేదిక ఆవరణలో 14 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ �
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మైలారం ఒకప్పుడు బాల్య వివాహాలతో ఇబ్బందిపడ్డ ఊరే. ఏ వాడకు పోయినా 14-17 ఏండ్ల వయసులో పెండ్లి చేసుకున్నవాళ్లే కనిపించేవారు.
మహారాష్ట్ర సరిహద్దులో ప్రాణహితను ఆనుకొని ఉన్న చిన్న నియోజకవర్గం సిర్పూర్. సమైక్యపాలన సాగినంత కాలం ఈ ప్రాంతం చీకట్లోనే మగ్గింది. వాగులు, వంకలపై వంతెనల్లేక ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని నదుల్లో నాటుపడ
ఉచిత గ్యాస్ అని చెప్పిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం రూ.1200కు మహిళలకు ఇస్తున్నదని, మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ రాగానే అదే మహిళలకు కేవలం రూ.400 మాత్రమే గ్యాస్ సిలిండర్ను అందజేస్తారని ఆదిలాబాద్ నియోజకవర్గ బ
సంక్షేమ పథకాల ఆచరణలో తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తాన్ని ఆకర్షించి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వినూత్న పథకాలను అమలు చేస్తూ రాష్ట్రంలోన