జాప్యం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంజూరు చేయాలని అధికారులకు..జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు.
సంగారెడ్డిలో షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను బుధవారం కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.
స్వపరిపాలనలో గ్రామాలను ఎంతో అభివృద్ధి చేసుకున్నామని, నాటి పల్లెల కంటే నేటి పల్లెలు అభివృద్ధి బాటలో సాగుతున్నాయని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ సతీమణి గంగుల రజిత అన్నారు.
’అభివృద్ధి చేస్తుందెవరో.. అభివృద్ధి నిరోధకులెవరో ప్రజలు ఆలోచించాలి.. తెలంగాణలో ఉన్నన్నీ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు.. అడగకుండానే వరాలిచ్చే దేవుడు సీఎం కేసీఆర్.. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చే�
గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో తుంగతుర్తి నియోజక వర్గంలోని గ్రామ పంచాయతీల్లో రూ.3 వేల కోట్ల పైచిలుకు అభివృద్ధి పనులు చేసినట్లు, అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి తనను మరోమారు భారీ �
తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యపడుతుందని, ప్రజలు ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవలక్ష్మి అన్నారు. బుధవారం మండలంలోని చిన్న దంపూర్, జముల్ధార, �
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందని బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. మండలంలోని రాంనగర్, సాంగ్వి గ్రామాల్లో సోమవారం ప్ర చారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం సబ్బండ వర్ణాల ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రంలోని విధంగా సంక్షేమ పథకాలను అమలుచేస్తూ ర�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలా మారింది. ఇప్పటికే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన మంచిరెడ్డి ప్రజల మన్ననలు పొందడంతో మళ్లీ గులాబీ జెండా రెపరెపలాడనున్నది. ఐదేండ్ల కాలంల
రాష్ర్టాన్ని అభివృద్ధి చేసే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలువాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని గోరెంట్ల, చౌవుల్లతండా, పోలుమల్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్న
ఈ సారి తండా వాసులమంతా కారు గుర్తుకే ఓటు వేస్తామని వేరే పార్టీలకు అవకాశం ఇవ్వబోమని మెదన్పూర్ తండా వాసులు ముక్తకంఠంతో ప్రతిజ్ఞ చేశారు. సూర్యపూర్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ ఎమ్మ
తెలంగాణ, కర్ణాటకకు అడుగు దూరంలో ఎంతో తేడా ఉంది. ఒక్క అడుగు తాండూరు వైపు వేస్తే పచ్చని పంటలు, 24 గంటల కరెంటు, వాగుల్లో పారుతున్న నీళ్లు, రైతుల పెట్టుబడికి సహాయం,
ప్రతిక్షణం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు.