కల్తీ కల్లు తాగిన ఘటనలో మరో వ్యక్తి మృతి చెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దీంతో మృతుల సంఖ్య 11కు చేరింది. పోలీసుల వివరాల ప్రకారం..
హైదరాబాద్లో ఇటీవల కొందరు కల్తీకల్లు తాగి మరణించడంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఆగస్టు 20లోగా పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని రెవెన్యూ (ప్రొహిబిషన్ అ�
ఉమ్మడి జిల్లాలో కల్తీ కల్లు నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం కనిపించడంలేదు. కల్తీ కల్లు తాగి జనాలు దవాఖానల్లో చేరితేనే అధికారులు స్పందిస్తున్నారు. అప్పటికప్పుడు హడావుడిగా దాడులు నిర్వహించి ఆల�
కల్తీ కల్లు తాగిన ఘటనలో మరో మహిళ మృతి చెందింది. కూకట్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... దొండి సునీత(42) తన కుమారుడు బాల్ రెడ్డితో కలిసి కూకట్పల్లి ఇంద్రహీల్స్లో నివాసం ఉంటున్నది.
కూకట్పల్లి కల్తీ కల్లు మరణాలతో ఎట్టకేలకు ఆబ్కారీ శాఖ మత్తు వీడింది. పది మంది ప్రాణాలు పోతే తప్పా అటు ఎక్సైజ్ అధికారులుగాని, ఇటు ప్రభుత్వం గాని కళ్లు తెరవలేదు.
కాంగ్రెస్ నేతల కల్లు దందాపై రాష్ట్ర ప్రభుత్వంలో అలజడి మొదలైంది. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో సోమవారం ‘కల్తీకల్లు దందాలో సిండికేటు’ శీర్షికన ప్రచురితమైన కథనం ఆధారంగా అధికారులు కాంగ్రెస్ పెద్ద వివరా�
ఆ కల్లు దుకాణాలపై కేసు నమోదైంది వాస్తవమే.. ఏడాదిన్నర క్రితం కేసు నమోదైంది కాని ఇప్పటి దాక అది ఎటూ తేలడం లేదు. వారు కోర్టులో డబ్ల్యూపీవేశారు. కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఏమి చేయాలో అర్థం కాక మేము వాట�
కూకట్పల్లి కల్తీకల్లు (Kalthi Kallu) ఘటనలో మరొకరు చనిపోయారు. గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న గంగమణి మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది.
ష్.. ఎక్కడి అధికారులు అక్కడే గప్చుప్.. కల్తీ కల్లు ఘటనపై ఎవరూ మాట్లాడవద్దు.. అని సర్కారు అంతర్గత ఆదేశాలు ఇవ్వడంతో ఆబ్కారీ శాఖలో కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు అంతా మీడియాతో దూరంగా ఉంటున్నారు.
కల్తీ కల్లు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి.. నిమ్స్, గాంధీ డాక్టర్లు, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మ
ఇటీవల కల్తీ కల్లు సృష్టించిన కల్లోలానికి 31 మంది అస్వస్థతకు గురికాగా, ఐదుగురు ప్రాణాలు విడిచారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు తప్పెవరిది అనేది ప్రశ్నగానే మిగిలింది. పొద్దంతా పనిచేసి అలసిప
కూకట్పల్లి, బాలానగర్లో కల్తీకల్లు ఆరుగురి ప్రాణాలు తీసింది. స్థానిక కల్లు దుకాణాల్లో కల్లు తాగిన పలువురు అస్వస్థతకు గురికాగా వారిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు, ఆబ్క�