‘కల్కి 2898ఏడీ’ చిత్రానికి చెందిన ప్రమోషన్స్ని మేకర్స్ మొదలుపెట్టినప్పట్నుంచీ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి, అంచనాలు అంతకంతకూ పెరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా ద్రోణసుతుడైన అశ్వద్ధామగా అమితాబ్ని చూసినప�
ఇన్స్టాలో అరుదుగా పోస్టులు పెడుతుంటారు ప్రభాస్. తాజాగా ఆయన ఇన్స్టాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘డార్లింగ్స్.. ఎట్టకేలకు మన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు.. వెయిట్
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898ఏడీ’ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ సోషల్మీడియాలో వైరల్గా మా�
‘దర్శకుడు నాగ్ఆశ్విన్ ప్రేక్షకులకు కొత్త ప్రపంచం చూపించబోతున్నాడు. కొత్త పాత్రలను పరిచయం చేయబోతున్నాడు. ‘కల్కి 2898’ ఇండియన్ స్క్రీన్పై ముందెన్నడూ చూడని అద్భుతం’.
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’ ప్రేక్షకులకు గొప్ప అనుభూతినందిస్తుందని అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ ప్రశంసించారు.
ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం నిర్మాణం నుంచే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. భారతీయ పురాణేతిహాసాల స్ఫూర్తితో సోషియో ఫాంటసీ హంగులతో దర్శకుడు నాగ్అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్
పాన్ ఇండియా సంస్కృతికి తెలుగు సినిమా నాంది పలకడంతో భారతీయ సినిమా ఎల్లలు చెరిగిపోయాయి. ఒకప్పుడు బాలీవుడ్లో నటించడం గొప్ప. కానీ ఇప్పుడు బాలీవుడ్కు చెందిన నటీనటులు సైతం దక్షిణాది సినిమాలు చేయడానికి ఉత�
గడిచిన క్షణాన్ని లక్షణంగా వినియోగించుకుంటే.. వర్తమానం సలక్షణంగా సాగుతుంది. భవిష్యత్తు విలక్షణంగా ఉంటుంది. ఈ సత్యాన్ని సినిమాకు అన్వయిస్తే.. అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. ఏకకాలంలో ప్రేక్షకుడిని భూత, భవిష్
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ దశ నుంచే పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. భారతీయ పౌరాణిక ఇతిహాసాల స్ఫూ�
‘కల్కి 2898’ కథ ఓ ప్రత్యేకమైన ప్రపంచంలో నడుస్తుందని, ఈ సినిమాలో ఇండియాలోని ఫ్యూచర్ సిటీలు ఎలా ఉంటాయో చూపించబోతున్నామని చెప్పారు చిత్ర దర్శకుడు నాగ్అశ్విన్. ప్రభాస్ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్ తెరకె�
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898’. నాగ్అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. దీపికా పడుకోన్ కథానాయిక. ఈ చిత్రంలో అమితాబ్బచ్చన్,