రాజముద్రను అధికారులు ఇష్టారీతిగా వినియోగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని తక్కువ చేసేలా రాజముద్రలో మార్పులు చేసే ప్రతిపాదన ముందుకు తెచ్చింది.
లెటర్ ఐడీ మార్చినట్టు అధికార చిహ్నాన్ని మార్చడం సరికాదని, ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రపంచం మెచ్చిన కాకతీయ కళాతోరణం గౌరవాన్ని దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మాతంగి రమేశ్బాబు హెచ్చరించారు.
, కాంగ్రెస్ సర్కారు రాజకీయ కుట్రతోనే రాష్ట్ర రాజముద్రలో మార్పులు చేస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. చిహ్నంలో చార్మినార్ చిత్రం లేకుండా చే�
కాకతీయ కీర్తి తోరణం, చార్మినార్ వెయ్యేండ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలని, వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలని చరిత్రకారులు, సాహితీవేత్తలు, ఉద్యమకారులు స్పష్టం చేస్తున్నారు.
బడేభాయ్ చోటేభాయ్ కుమ్మకయ్యారా? అందుకే రాష్ట్ర రాజముద్ర నుంచి చార్మినార్ చిత్రాన్ని తొలగిస్తున్నారా? అని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ నిలదీశారు. ఈ అంశంపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించ
సమష్టి పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, ఇది ఏ ఒక్కరి త్యాగఫలం కాదని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రాగం అందుకున్నది. దశాబ్ది ఉత్సవాల పేరిట తెలంగాణపై కపట ప్రేమను ఒలకబోస్తూ, ఆరు దశాబ్దాల పాటు త�
అప్పట్లో ఓ సైనికాధికారి ఉండేవాడు. సైనికులు ఖాళీగా ఉండటం ఆ అధికారికి అస్సలు నచ్చదు. ఒకసారి ఇద్దరు సైనికులు ముచ్చటించుకోవడాన్ని ఆయన గమనించారు. వెంటనే వారి వద్దకు వెళ్లి ‘ఏం చేస్తున్నారు’ అని అడిగారు.
జాతి సాంస్కృతిక, చారిత్రిక వారసత్వానికి ప్రతీకలుగా ప్రభుత్వ చిహ్నాలు రూపొందుతాయి. అందులో గత చరిత్ర ఆనవాళ్లు చోటుచేసుకుంటాయి. వీటిని ప్రభుత్వాలు మారినప్పుడల్లా మార్చరు.
కాకతీయ కళాతోరణం, చార్మినార్ను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తామని, ఇవి రెండు రాచరిక వ్యవస్థ చిహ్నాలని సీఎం హోదాలో రేవంత్రెడ్డి అనడం దేనికి సంకేతమని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్న