ఇవే నాకు చివరి ఎన్నికలు.. మళ్లీ పోటీ చేయనని గతంలో చెప్పాను.. మళ్లీ చెబుతున్నా’ అని జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టంచేశారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో బరిలో నిలిచి, పార్టీ శ్రేణుల శ్రమతో గెలిచి, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా చేయాలంటూ జనగామ జ�
అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని నిస్సిగ్గుగా చెప్తున్న స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. అనేకసార్లు మం
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరు రంగులు మార్చే ఊసరవెల్లిలా ఉన్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేశ్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కడ�
పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదని.. ఆ విషయంపై ఇప్పుడే స్పందించాల్సిన అవసరం లేదని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్�
Kadiyam Srihari | వేలేరు, జూలై :స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కంటే ఎమ్మెల్యే కడియం శ్రీహరిపైనే ఎక్కువ వ్యతిరేకత ఉందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజయ్య విమర్శించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నది ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డేనని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు చెప్పారు. బీసీ అయిన పీసీసీ చీఫ్ మహ�
ఓరుగల్లు కాంగ్రెస్లో గ్రూపుల లొల్లి ముదురుతున్నది. వరంగల్ ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వ ర్గాలుగా ఏర్పడి ఆధిపత్య పోరుకు దిగడం స్థా నికంగా చర్చనీయాంశమైంది. మొదట్లో అంతర్గతంగా ఉన్న �