బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తర్వలో రాజీనామా చేస్తారని గాంధీ భవన్ వర్గా ల్లో చర్చ జరుగుతున్నది. ఇద
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి దయతోనే ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి గెలిచారని, పల్లాని విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి లేదని హనుమకొండ జిల్లా వేలేరు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్�
ఎమ్మెల్యే కడియం శ్రీహరి అల్లుడు, ఎంపీ కడియం కావ్య భర్త నజీర్ ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజ య్య ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం స్టేషన్ఘన్పూర్�
బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి, పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేల విషయంలో తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనే అంశంపై అసెంబ్లీ స్పీకర్ చర్చలు మొదలు పెట్టారు.
ఇవే నాకు చివరి ఎన్నికలు.. మళ్లీ పోటీ చేయనని గతంలో చెప్పాను.. మళ్లీ చెబుతున్నా’ అని జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టంచేశారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో బరిలో నిలిచి, పార్టీ శ్రేణుల శ్రమతో గెలిచి, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా చేయాలంటూ జనగామ జ�
అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని నిస్సిగ్గుగా చెప్తున్న స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. అనేకసార్లు మం
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరు రంగులు మార్చే ఊసరవెల్లిలా ఉన్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేశ్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కడ�