వేలేరు మండలానికి సాగునీరు తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిదేనని.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి తాను నీళ్లు తెచ్చానని చెప్పుకోవడం సిగ్గుచేటని వేలేరు మండల బీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్ అభ్యర్థి ఇ�
Kadiyam Srihari | గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఘన్పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరికి చుక్కెదురైంది. అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదంటూ జనం నిలదీశారు.
EX MLA Rajaiah | మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య బుధవారం ధర్మసాగర్ మండలంలోని తాటికాయల, రాయగూడెం, కాషాగూడెం, క్యాతంపల్లి, జానకిపురం, రాపాకపల్లె, సోమదేవరపల్లి, ధర్మసాగర్ గ్రామాల్లో కార్నర్ మీటింగ్ సమావేశాల్లో పాల్�
Kadiyam Srihari | సీపీఎం శ్రేణులకు పూటకు ఇంత తిండి, రాత్రికి ఇంత మందు కావాలి తప్ప మరొకటి అవసరం లేదని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడి యం శ్రీహరి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
BRS Party | తన స్వంత కాంట్రాక్టుల కోసం , స్వంత స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి కూతురిని పార్లమెంటు సభ్యురాలిగా చేసి బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి పార్టీపై బురద చల్లే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు.
తాను రాజీనామా చేయ డం లేదని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తర్వలో రాజీనామా చేస్తారని గాంధీ భవన్ వర్గా ల్లో చర్చ జరుగుతున్నది. ఇద
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి దయతోనే ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి గెలిచారని, పల్లాని విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి లేదని హనుమకొండ జిల్లా వేలేరు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్�