మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో పాటు బీఆర్ఎస్ నాయకులు పోలీసు లు అడ్డుకున్నారు. శుక్రవారం బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారం ఉండగా దానికి ఎమ�
తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల జరిగిన పరిణామం ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నది. బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి, కాంగ్రెస్ రాజకీయ కార్యకలాపాల్లో బహిరంగంగా పాల్గొన్న ఎమ్మెల్యేలు ద
Party Defected MLAs | ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఊహించినట్టుగానే జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బీ ఫారమ్పై గెలుపొంది, కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదంటూ అసె
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో నడుస్తున్నది అంబేద్కర్ రాజ్యాంగం కాదు, కాంగ్రెస�
దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుపై స్పీకర్ ‘క్లీన్చిట్' ఇవ్వడం తెలంగాణ ప్రజల తీర్పును కాలరాయడమేనని కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి మండిపడ్డారు.
Kethireddy Vasudeva Reddy | పార్టీ పిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ క్లీన్ చీట్ ఇవ్వడం చూస్తే రాజ్యాంగాన్ని ఖననం చేసినట్లుగా ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. కేతిరెడ్డి వా�
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేయడంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి గ�
KTR | పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్చిట్ ఇవ్వడాన్ని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యం�
Party Defection Case | పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్చిట్ ఇచ్చారు. వారిద్దరూ పార్టీ మారినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ మేరకు వారి అనర్హత వేటుపై దా�
రాష్ట్ర రాజకీయాల్లో ఉతంఠ రేపుతున్న పార్టీ ఫిరాయింపుల కేసుల విచారణ కీలక ఘట్టానికి చేరుకున్నది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స
బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి అధికార దాహంతో కాంగ్రెస్లో చేరినందున అనర్హత వే టు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. �