ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి (స్టేషన్ఘన్పూర్), తెల్లం వెంకటరావు (భద్రాచలం) పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ ఈ నె�
సీఎం రేవంత్ రెడ్డి వల్ల తనకు ప్రాణభయం ఉందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narasimhulu) అన్నారు. వంద రోజుల్లోనే ఆయన నైజం బయటపడిందని విమర్శించారు. రేవంత్ తీరుతో మాదిగలు 50 ఏండ్లు వెనక్కి పోయారని చెప్పార�
స్టేషన్ఘన్పూర్, భద్రాచలం అసెంబ్లీ స్థానాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలుపొంది కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
KCR | స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. వరంగల్, హనుమకొండలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్నర్ మీటింగ్లో మాట్ల�
పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్లో మరోసారి గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా దేవరుప్పులలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ నేత కేసీఆర్ పాలన స
బీఆర్ఎస్ నుంచి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా గెలుపొంది పార్టీ మారిన కడియం శ్రీహరిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి కడియంకు భారీగా డబ్బులు అందాయని ఆ
కడియం శ్రీహరి, అరూరి రమేశ్ ఇద్దరూ పార్టీ ద్రోహులేనని వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్కుమార్ అన్నారు. వారికి కేసీఆర్ అన్ని విధాలా గుర్తింపు ఇచ్చినా పార్టీకి వెన్నుపోటు పొడిచారని మండి�
‘దళిత ద్రోహి కడియం శ్రీహరి.. నీకు దమ్ముంటే రాజీనామా చెయ్.. ఎన్నికల్లో నిలబడు.. నువ్వో నేనో ఇద్దరం తేల్చుకుందాం. నా ఏకైక లక్ష్యం నీ పతనమే’అంటూ మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కడియంపై నిప్పులు చెరిగారు.
Tatikonda Rajaiah | బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నిప్పులు చెరిగారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, ఇదే ఘ�
ఒక తల్లి కోతి తన బిడ్డను చంకనేసుకొని అడవిమార్గం గుండా పోతున్నది. మార్గమధ్యలో వాటికి ఒక కాలువ అడ్డం వచ్చింది. ఆ కాల్వను దాటేందుకు తల్లి కోతి పిల్ల కోతిని చంకనెత్తుకొని నీటిలోకి దిగింది. పోగా.. పోగా నీళ్లు చ�
Ex Minister Rajaiah | స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ మంత్రి తాటికొండ రాజయ్య నిప్పులు చెరిగారు. వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘బిడ్డా కాస్కో.. ఇక మధ్య కబడ్డీ.. కబడ్డే.. తగ్గేద�
‘రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ తూతూమంత్రంగానే నడుస్తున్నది.. తుమ్మితే ఎప్పుడు ఊడిపోతుందో తెలియని పరిస్థితి.. నడమంత్రపు సిరి వచ్చింది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలు తగ�
గుంటూరుకు చెందిన నజీరుద్దీన్ను పెళ్లి చేసుకున్న గుంటూరు వాస్తవ్యురాలైన కావ్య-నజీరుద్దీన్కు వరంగల్ ప్రజలు ఎందుకు ఓటెయ్యాలని వరంగల్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి అరూరి రమేశ్ ప్రశ్నించారు. గురువారం