ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో (GHMC) అత్యద్భుత వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. పౌర సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఏర్పాటుచేసిన వార్డు కార్యాలయాలు (Ward
పజా సమస్యల సత్వర పరిష్కారానికి అత్యద్భుత వ్యవస్థ అందుబాటులోకి రానున్నది. నగర పౌరులకు పరిపాలన మరింత చేరువ చేసేలా వార్డు పాలన నేటి నుంచి మొదలు కానున్నది. వార్డుకు 10 మంది చొప్పున 150 వార్డుల్లో 1500 మంది అధికారు�
ప్రధానమంత్రి మోదీ ప్రోత్సాహంతో బ్యాంకుల నుంచి అదానీ తీసుకున్న రూ.83 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రికవరీ చేయాలని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ)జాతీయ కార్యదర్శి బీఎస్ రాంబాబు డ
CM KCR | హైదరాబాద్ : హైదరాబాద్( Hyderabad )లో స్థిర నివాసం ఏర్పరుచుకుని దశాబ్దాలుగా జీవిస్తున్న ఇతర రాష్ట్రాల, ప్రాంతాల వారి సాహిత్య, సంస్కృతీ సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆ�
దేశ వ్యాప్తంగా ఉన్న బీసీలకు బడ్జెట్లో రూ. 2 వేల కోట్లు మాత్రమే కేటాయించడం విడ్డూరంగా ఉందని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విమర్శించారు.
ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం కాచిగూడ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పుమండలం అడిషి�
హ్యుమానిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆధునిక పరికరాలతో విజయ డయగ్నోస్టిక్ సెంటర్ ఎదురుగా నల్లకుంట మెయిన్ రోడ్డు పోస్టాఫీస్ పక్కన పక్షవాతానికి సంబంధించిన వైద్యాన�
తెలంగాణకు జన్మనిచ్చిన మహోన్నత వ్యక్తి, తెలంగాణ గాంధీ, బంగారు తెలంగాణ నిర్మాత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నీధి, సంక్షేమ పథకాల అమలుకర్త, భగీరధుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్�
ఆటో డ్రైవర్ అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం గోల్నాక డివిజన్లోని సుందర్నగర్ ప్రాంతానికి చెందిన డి.విజయ్కుమార్ (26) వృత్తిరిత్యా ఆటోడ్రైవ