Railway Stations | మరికొద్ది సమయంలోనే మీరు గమ్యస్థానం చేరుకునే ట్రైన్ వస్తుందనే అనౌన్స్మెంట్తో ప్రయాణికులు అప్రమత్తం అవుతుంటారు. ఇక నుండి రైల్వే స్టేషన్లో ఆకతాయిలు ఉంటారు జాగ్రత్త అనే అనౌన్స్మెంట్ కూడా చేయ�
Kidnap | నేరం జరిగిన ఐదుగంటల్లోపే కాచిగూడ పోలీసులు మూడు నెలల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించి, అతడిని సురక్షితంగా తల్లి దగ్గరకు చేర్చడంతో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నారు.
హైదరాబాద్లోని కుషాయిగూడలో దారుణం చోటుచేసుకున్నది. అనుమానంతో ఓ నిండు చూలాలని (Pregnant Woman) కూడా చూడకుండా భార్య కడుపుపై కూర్చుని హింసించాడో భర్త. దీంతో గర్భంలో నుంచి బయటకు వచ్చిన శిశువు మృత్యువాత పడింది.
శబరిమళ వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. సికిద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్, మౌలాలి నుంచి కొట్టాయం, కొచ్చికి 26 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇవి నవంబర్ 17 నుంచ�
వరుస సెలవుల నేపథ్యంలో సికింద్రాబాద్, కాచీగూడ నుంచి వివిధ ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుతుపుతున్నది. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఈ రైళ్లను నడుపనున్నారు. ఇవి సికింద్రాబాద్, కాచిగూ�
Train accident | పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్(Kachiguda) పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప వివరాల ప్రకారం..
Train collision | పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని(Train collision) గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతి చెందాడు. కాచిగూడ హెడ్కానిస్టేబుల్ చిమ్నానాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిధుల సమీకరించుకునేందుకు భూములను లీజుకు ఇవ్వాలని ఆర్టీసీ (TSRTC) నిర్ణయించింది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో సంస్థకు ఉన్న భూముల్లో 13.16 ఎకరాల లీజు ప్రక్రియను ప్రారంభించింది.
తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 6,418 కోట్ల రూపాయలను కేటాయించిందని, మరో 31 రైల్వే స్టేషన్న్లను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఢిల్లీలో మధ్యాహ్నం ఒంటి గంటకు ప్�
నగర ప్రయాణికులకు మరో శుభవార్త. మరో రెండు కొత్త మార్గాలలో సిటీ బస్సు సర్వీసులను ప్రయాణికుల కోసం ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువస్తుంది. అందులో భాగంగా నగరంలో మరో రెండు కొత్త మార్గాలను ఆర్టీసీ గుర్తించిం ది.
జీహెచ్ఎంసీ (GHMC) తన స్వరూపాన్ని మరోసారి మార్చుకోనున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. నేటి నుంచి సరికోత్త పాలన అందుబాటులోకి రానుందని చెప్పారు. జీహెచ్ఎంసీలో వార్డు కార్యాలయాలను (Ward office) అందుబాటులోకి తీసు�