ఎంఎంటీఎస్ రైల్లో ప్రయాణిస్తున్న ఎస్సైని ఈ నెల 26వ తేదీ అర్ధరాత్రి చాకుతో బెదిరించిన కేసులో నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక రైల్వే పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు కాచిగూడ రైల్వే ఇన్స్పెక్ట
ఎంఎంటీఎస్ రైలులో ప్రయాణిస్తున్న ఎస్సైని గుర్తుతెలియని వ్యక్తులు చాకుతో బెదిరించి బంగారు ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లను తస్కరించారు. కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప కథనం ప్రకారం.. మైలార్దేవ్పల్ల�
ప్రయాణికులను ఆకట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే జోనల్ అధికారులు మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ‘రెస్టారెంట్ ఆన్ వీల్స్' పేరుతో కాచిగూడ రైల్వేస్టేషన్ ఆవరణలో హోటల్ ప్రారంభించారు.
కాచిగూడ,జనవరి 9: పట్టాలు దాటుతుండగా కర్నూల్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు ఈ సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది.
కాచిగూడ : నిషేధిత గంజాయిను అమ్ముతున్న నలుగురు మహిళలను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ హాబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నం పాడేరు ప్రాంతానికి చెందిన కృ�
కాచిగూడ : ఫుట్పాత్పై పడుకున్న బాలున్ని గుర్తుతెలియని మహిళ ఈ నెల 10న రాత్రి ఎత్తుకొని ఉడాయించిన విషయం విధితమే. అయితే ఈ కేసును పోలీసులు త్వరితగతిన చేదించి, మహిళను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను ర
కాచిగూడ : చార్జింగ్ పెట్టిన సెల్ఫోన్ చోరీ అయిన ఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూర్ ప్రాంతానికి చెందిన సత్యనారాయణమూర్తి (45) ప్రైవేటు ఉ
కాచిగూడ : అనారోగ్యంతో ఫుట్పాత్పై గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఏఎస్సై కోటయ్య తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి (45) కాచిగూడ రైల్వేస్టేషన�
కాచిగూడ : మతిస్థిమితం సరిగాలేని ఓ వ్యక్తి రైల్వేస్టేషన్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప�