కాచిగూడ : రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి (35 ) ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాచిగూడ రైల్వేపోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్కానిస్టేబుల్ సత్యనారాయణరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పుగూడ రైల్వేస్టే
కాచిగూడ : తల్లిదండ్రులు తన స్నేహితులను మందలించారని మనస్థాపంతో గుంటూరు రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల�
train collision కాచిగూడ : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ శ్రీరామ్రెడ్డి తెలిపిన వివరాల ప్ర�
కాచిగూడ : బెంగళూర్కు చెందిన ఓ వ్యక్తి ఆటోలో నగదు, విలువైన సర్టిఫికేట్స్ మరచిపోయిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం బెంగళూర్లోని బెన్�
అంబర్పేట : రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేపోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దీపావళి రోజు సీతాఫల్మండి రైల్వేస్టేషన్ నాలుగో ప్లాట్ఫారం పై ఓ వ్య
కాచిగూడ : పట్టాల పక్కన నడుచుకుంటూ వెలుతుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణాచారి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఫలక్నామా
కాచిగూడ : గుర్తుతెలియని వ్యక్తి కర్నూల్ స్పెషల్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ లక్ష్మణాచారి తెలిపిన వివరాల ప్రకారం గు
కాచిగూడ : కర్ణాటక సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్ రైల్లో యువకుని బ్యాగులోంచి గుర్తుతెలియని వ్యక్తులు నగదు, ఖరీదైన వస్తువులను దొంగిలించారు. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం
కాచిగూడ : కూతురు కోసం రైల్వేస్టేషన్కు వచ్చిన వ్యక్తి జేబులోంచి సెల్ఫోన్ దొంగతనం జరిగింది. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన పాండురంగ (37) కూతురు యశ్వంత్పూర్
కాచిగూడ : చెన్నై ఎగ్మోర్ రైల్లో ప్రయాణిస్తున్న ఆర్మీ ఉద్యోగికి చెందిన ఖరీదైన సెల్ఫోన్ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం �
కాచిగూడ : డెమో రైలు ఢీకొని ఓ మహిళ మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణాచారి తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని మహిళ (55) మంగళవారం ఉప్పుగూడ- యాకత్పుర రైల�
కాచిగూడ : రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్కానిస్టేబుల్ బిజీ ప్రసాద్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తుతెలియని వ్యక్తి (50) యాకత�