Reservations | దేశంలో కులాధారిత రిజర్వేషన్లు రైలు బోగీల్లా మారిపోయాయని, రైలు బోగీలోకి ఎక్కిన వారు ఇతరులు అందులోకి రావడానికి ఇష్టపడరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఏడాది చివరిలో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్య�
సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్గా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆయన పేరును నామినేట్ చేశారు.
న్యూఢిల్లీ: బీజేపీ నేత నుపుర్ శర్మ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఇవాళ సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఓ టీవీ చర్చలో మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిస