రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలోని 36/ఏ ఏ, 36/ఈ సర్వే నంబర్లలో 17.04 ఎకరాల వివాదాస్పద భూ ముల క్రయవిక్రయాలపై హైకోర్టు స్టే విధించింది. జస్టిస్ కే లక్ష్మణ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎం రేవంత్రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేలా విమర్శలు చేశారంటూ బీఆర్ఎస్ హు జూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై రాష్ట్రంలోని వేర్వేరు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్ట
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తుందంటూ నిరుడు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా వ్యాఖ్యానించిన కేసులో సీఎం రేవంత్రెడ్డికి ఊరట లభించింది.
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కమలాపూర్ పోలీస్స్టేషన్లో నమోదైన కేసులోని సెక్షన్-188 అభియోగాన్ని హైకోర్టు రద్దు చేసింది. అయితే, ప్రధాన కేసు విచారణను ఎదుర్కోవాలని స్పష్ట�
హైదరాబాద్ గచ్చిబౌలిలో 2016లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేయాలని కోరుతూ ఏ రేవంత్రెడ్డి 2020లో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ కే లక్ష్మణ్ మంగళవారం ప్రకటించారు.
న్యాయమూర్తులుగా విధులు నిర్వర్తించేవారికి వ్యవస్థ అండదండలు ఎంతో అవసరమని, జడ్జీలకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ సమాజ హితమే లక్ష్యంగా పనిచేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్�
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్రావుపై పంజాగుట్ట పోలీసులు నమోదుచేసిన ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు కొట్టివేసింది. హరీశ్రావుపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంగ్రెస
రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లిలో 20 ఎకరాల భూమికి సంబధించిన వివాదంపై చేవెళ్ల, మోకిలా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిలు కోసం మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి, ఆయన భార్య రజిత, తల్లి రాజుభ�
రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లిలో భూ వివాదంపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి, కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై కౌంటర్
మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై దర్యాప్తు జరపాలని కోరుతూ నమోదైన ప్రైవేటు ఫిర్యాదులో కింది కోర్టు నోటీసులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, మాజీ మంత్రి త�
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట శాసనసభ్యుడు టీ హరీశ్రావుపై నమోదైన కేసులో ఆయనను ఫిబ్రవరి 5వ తేదీ వరకు అరెస్టు చేయరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జారీచ
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్రావుకు మరోసారి ఊరట లభించింది. ఆయనను అరెస్టు చేయొద్దని గతంలో పంజాగుట్ట పోలీసులకు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. ఈ కేసును కొట్టేయాలని, ఈలో�