:సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్కు హైకోర్టులో ఊరట లభించింది. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆయన 441 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన విషయం తెలిసిందే.
నాసిరకం విత్తనాల అమ్మకందార్లపై పోలీసులు ముందస్తు నిర్బంధ (పీడీ) ఉత్తర్వులను అమలుచేయడం సమర్థనీయమేనని హైకోర్టు తీర్పు చెప్పింది. నాసిరకం విత్తనాలను విక్రయించడం అంటే సమాజంలో అశాంతిని కలిగించడమేనని పేరొ�
ఏదైనా కేసులో నిందితులను అరెస్టు చేసేముందు సుప్రీంకోర్టు డీకే బసు కేసులో జారీచేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను హైకోర్టు హెచ్చరించింది.
మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ ఎన్నికకు సంబంధించిన వ్యవహారంలో నాంపల్లి కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా నమోదైన పోలీసు కేసును కొట్టేయాలని కోరుతూ 2018లో ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులు హైకోర్�
ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్ నిబంధనల ప్రకారం ఉన్నదో లేదో చూసి నివేదిక సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రీన�
నేరపూరిత ఆస్తులకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాతాలికంగా జప్తు చేసే అడ్యుడికేటింగ్ అథారిటీలో నిపుణుడైన జ్యుడీషియల్ సభ్యులు ఉండాల్సిందేనని హైకోర్టు తీర్పు చెప్పింది.