ఈ నెల 9న జరిగే సార్వత్రిక సమ్మెతో మోదీ ప్రభుత్వానికి దిమ్మతిరగాలని సీపీఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్�
కామ్రేడ్ రుద్రాక్ష యర్రయ్య చూపిన దోపిడీ రహిత సమాజ నిర్మాణం కోసం వివిధ కారణాలతో పార్టీ వీడిన వారంతా తిరిగి కలిసి రావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పిలుపునిచ్చారు.
హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో �
రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల చట్టం చేయాలని, అన్ని రకాల వడ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసి వెంటనే బోనస్ చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్య�
మూసీ కూల్చివేతల భయం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నది. కుటుంబానికి పెద్ద దిక్కును పొట్టన పెట్టుకున్నది. కూల్చివేతలకు ముందే ఆ కుటుంబం రోడ్డున పడింది. మొన్న కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతల భయంతో బుచ్చమ్�
చౌటుప్పల్ మండలం మీదుగా వెళ్తున్న రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మార్చి బాధితులకు మారెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, జూలకంటి రంగారెడ్డి రా
Sunkishala | సుంకిశాల సైడ్వాల్ కూలిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని, అందుకు బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సీఎంఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సుంక
Loan waiver | కాంగ్రెస్ ప్రభుత్వం అనేక షరతులతో రుణమాఫీ(Loan waiver) చేయడం వల్ల అర్హులైన పేద రైతులకు అన్యాయం జరుగుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి(Julakanti Ranga Reddy) విమర్శించార�
తక్షణమే వ్యవసాయానికి సాగునీరందించి రైతులను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య, కేంద్ర కమిటీ సభ్యులు జీ నాగయ్య, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పోయక ఎండుతున్న పంటలను మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, అధికారులు కరువుపై పంట నష్టపరిహారం అంచనా వేసి ప్రభుత్వానికి పంపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూల�
రైతు ఆత్మహత్యల నివారణకు కేంద్ర బడ్జెట్లో ఏకకాలంలో దేశవ్యాప్త రుణమాఫీకి నిధులు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే, అఖిల భారత రైతుసంఘం కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశం మొత్తం ఉండేలా మోదీ కుట్ర చేస్తున్నారని, అరాచకపాలన సాగిస్తున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు.