Tragedy | ఉక్కపోతతో ఉపశమనం పొందడానికి ఏర్పాటు చేసుకున్న కూలర్ తల్లీకూతురి పాలిట మృత్యుపాశమైంది. నిద్రిస్తున్న సమయంలో కూలర్కు కాలు తగలడంతో విద్యుత్తుషాక్కు గురై మృతిచెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా జుక్క
కామారెడ్డి జిల్లా మద్నూరులో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రం సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు (Lakshmikantha Rao) ప్రత్యేక పూజలు చ�
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని జుక్కల్ ఎ మ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. మద్నూ ర్, పెద్దకొడప్గల్, డోంగ్లీ మండలాల్లో బుధవారం పర్యటించిన ఎమ్మెల్యే..
రహదారి విస్తరణ పనులకు అడ్డువచ్చిన చెట్లకు ఫారెస్టు అధికారులు జీవం పోశారు. సంగారెడ్డి-నాందేడ్-అకోలా జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా మూడేండ్ల క్రితం తొలగించిన భారీ వృక్షాలను ట్రాన్స్లొకేషన్ పద్ధ�
Former MLA Gangaram | కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పార్టీలు మారకుండా ఉంటే టికెట్ రాలేదు. పార్టీలు మారి అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిన వ్యక్తులకే టికెట్లు ఇస్తున్నారని జుక్కల్ మాజీ ఎమ్మె�
Jukkal | రాష్ట్రానికి సరిహద్దున ఉండే జుక్కల్ నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ పాలకులకు కనిపించలేదు. ఇక్కడి ప్రజల కష్టాలు వాళ్లకు ఎన్నడూ పట్టలేదు. ఫలితంగా 2014లో కేసీఆర్ పాలన వచ్చే వరకు జుక్కల్ అభివృద్ధికి నోచు�
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Jukkal, BRS Party President KCR, Praja Ashirvada Sabha, Jukkal,Praja Ashirvada Sabha at Jukkal, CM KCR
కామారెడ్డి జిల్లా బాన్సువాడ, జుక్కల్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. సభా ప్రాంగణాలు జనసంద్రాన్ని తలపించాయి. గులాబీ జెండాలు చేతబూని వేలాదిగా తరలివచ్చిన జనంతో సభా ప�
CM KCR | కరువు కాటకాలతో అల్లాడిన జుక్కల్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగిం�
CM KCR | జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎంపీ బీబీ పాటిల్ మంచి వారు.. సౌమ్యులు, కక్ష రాజకీయాలు చేసేవారు కాదు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హన్మంత్ షిండేను భారీ మెజార్టీతో గెలిపించాలని జుక్కల్ నియోజక�
CM KCR | కర్ణాటకలో కరెంటు సరిపోక రైతులు పురుగుల మందు తాగి చచ్చిపోతమంటున్నరని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ జుక్కల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. జు
CM KCR | ఓటు ఒక బ్రహ్మాస్త్రం అని దాన్ని సరైన పద్ధతుల్లోనే వాడితేనే మన తలరాత మారుతది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీకి మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నది. సీఎం కేసీఆర్ ప్రచారంలో దూకుడు పెంచారు. ప్రతిపక్షాల అసమర్థతను తూర్పారబడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ..బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ దూసుకుపోతున్నది. ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. ప్రచారంలోనూ ముందున్నది. వరుసగా మూడోసారి అధికారమే లక్ష్యంగా ముఖ్యమ�