MLC Kavitha | జుక్కల్ : ‘ఎన్నికలు వస్తున్నాయంటే చాలా మంది వచ్చి మాటలు చెబుతుంటారు. కానీ, చెప్పేటొళ్లు ఎవరు ? చెప్పింది చేసేటొళ్లు ఎవరనేది గుర్తుపట్టాలి. గతంలో ట్రాన్స్ ఫార్మర్ కాలిపోతే తెచ్చుకోడానికి చాలా ఇబ్బంద�
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు మన పక్క రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో ఎందుకు ఇస్తలేరో బీజేపీ నాయకులను ప్రశ్�
Minister KTR | ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమ�
ఆరోగ్య తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. గురువారం ఆయన మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్యకేంద్రం ప్రాంగణంలో 30 పడకల దవాఖాన భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత అధినేత కేసీఆర్ కీలకమైన ముందడుగు వేశారు. మునుగోడులో తొలివిజయం అందుకున్న ఉత్సాహంతో ఖమ్మం గుమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించి జా�
జుక్కల్ నియోజకవర్గాని కి రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు శనివారం రానున్నారు. నియోజకవర్గంలోని పిట్లం, బిచ్కుంద, డోంగ్లీ మండలాల్లో పర్యటించనున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్ని రంగాల్లోనూ మొండిచెయ్యి చూపిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. విభజన చట్టంలో పేర్కొన్న ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డ�
రైతులు | కామారెడ్డి జిల్లా జుక్కల్లో పెను ప్రమాదం తప్పింది. గురువారం తెల్లవారుజామున జుక్కల్ మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి.