ప్రధాని మోదీ రాజ్యాంగ వ్యవస్థలను, స్వతంత్రప్రతిపత్తి కలిగిన సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా విమర్శించారు. స్వతంత్రంగా ఉండాల్సిన న్యాయవ్యవస్థ కూడా ప్రమాదంలో ఉన్నదని ఆ�
ప్రజలు తమకు న్యాయం కావాలన్నా లేదా తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలన్నా న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తారు. ప్రజాస్వామిక వ్యవస్థలో అంతటి కీలకపాత్ర పోషించే న్యాయవ్యవస్థ కడిగిన ముత్యంలా స్వచ్ఛంగా ఉండాలి. ధర�
న్యాయవ్యవస్థపై తాను ఉంచిన నమ్మకం నేటి తీర్పుతో రుజువైందని మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 12 సంవత్సరాల నిరీక్షణకు తెరపడిందన్నారు.
న్యాయవ్యవస్థపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే (Nishikant Dubey) చేసిన వ్యాఖ్యలపై కొనసాగుతున్న వివాదానికి ఇప్పట్లో తెరపడేలా లేదు. ఏకంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పినా నాయకులు పట్టించుకోవడంలేదు. న్యాయవ�
ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాధార స్తంభాల్లో అతి కీలకమైనది న్యాయవ్యవస్థ. అన్యాయాలు, అక్రమాలు జరిగినప్పుడు ప్రజలు చివరాఖరి దిక్కుగా న్యాయవ్యవస్థ వైపు చూస్తారు. కానీ, ఇటీవలి కాలంలో న్యాయదేవత ప్రభ మసకబారుతున్
CJI DY Chandrachud: జుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అధికారుల మధ్య జరిగే సమావేశాల్లో న్యాయపరమైన అంశాలను సంభాషించబోమని, కానీ పరిపాలనా, సామాజిక అవసరాల కోసం ఆ మీటింగ్లు నిర్వహించనున్నట్లు సీజేఐ చంద్రచూడ�
చిహ్నాలు, పేర్లు మారిపోతున్న యుగంలో మనం జీవిస్తున్నాం. మద్రాస్ పేరు చెన్నైగా, అలహాబాద్ ప్రయాగరాజ్గా, కలకత్తా కోల్కత్తా గా మారిపోవడం మనం చూశాం. అయితే వీటివెనుక రాజకీయ అం శాలు ఉండటమూ తెలిసిందే. కానీ, తా�
మానవ హక్కుల ఉద్యమకారుడు ప్రొఫెసర్ సాయిబాబా మృతి వ్యక్తిగతంగా బాధాకరమే కాదు, వ్యవస్థను సవాల్ చేసే వ్యక్తులు ఎదుర్కొనే కఠిన వాస్తవిక పరిస్థితులకు అద్దం పట్టే ఘటనగా కూడా నిలుస్తుంది. ఆయన ఏండ్ల తరబడి జైల�
Supreme Court | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సుమారు 500 మందికిపైగా న్యాయవాదులు లేఖ రాశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం �
న్యాయం చేయడం ఆలస్యమైతే అన్యాయం చేసినట్టే అనేది పెద్దల మాట. ఓ విచారణ ఖైదీ తన కేసు కోర్టు ముందుకు రావడానికే పదేండ్ల కాలం ఎదురుచూడాలా? ముదివగ్గులు తమ ఆస్తి తగాదాల పరిష్కారానికి 30-40 ఏండ్లు ఓపిక పట్టగలరా? మన దేశ
న్యాయవ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు రాజస్థాన్ హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. న్యాయవ్యవస్థలో అవినీతి ఉందని సీఎం గెహ్లాట్ వ్యాఖ్యానించారని, ఆ