బీఆర్ఎస్ను నిలువరించేందుకు సిద్ధాంతాలు పక్కనపెట్టి బీజేపీ-మజ్లిస్ పార్టీలు ఒక్కటై కాంగ్రెస్ గెలుపు కోసం అహర్నిశలు కృషిచేశాయి. ఇందుకోసం ఓ వైపు మజ్లిస్, మరోవైపు కాషాయం కలిసి చేసిన ప్రయత్నాలన్నీ ఒక�
ఎన్నిక ఏదైనా మా వైఖరిలో తేడా ఏమీ ఉండదని జూబ్లీహిల్స్ ఓటర్ మరోసారి నిరూపించారు. ప్రతిసారీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ 50 శాతానికి మించడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంల
అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా, భయభ్రాంతులకు గురిచేసినా బయటకు వచ్చి ఓటు వేసిన జూబ్లీహిల్స్ ఓటర్లందరికీ ధన్యవాదాలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులకు ప్రభుత్వం గాలం వేసింది. వారి ఓట్లను రాబట్టుకునేందుకు యూసఫ్గూడ మొదటి బెటాలియన్ సిబ్బందికి శనివారం రాత్రికి రాత్రే రూ.23.5 కోట్ల టీఏ, డీఏ బకాయిలు విడుదల చేసింది
ఉప ఎన్నిక జరగనున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఓటర్లకు విచ్చలవిడిగా మద్యం, నగదు, లక్షలాది చీరలు, కుక్కర్లు, గ్రై
ఓటర్లకు చీరలు, కుక్కర్లు, మందుబాటిళ్లు, డబ్బులు పంచటం సాధారణంగా కనిపించేదే. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ప్రలోభాలు హైటెక్ పద్ధతిలో కొనసాగాయి. హవాలా మార్గంలో డబ్బులు చేతులు మారినట్�
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి కొల్లూర్లోని కేసీఆర్నగర్ 2బీహెచ్కే సముదాయంలో ఉన్న జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అధికార కాంగ్రెస్ శ్రమిస్తున్నది. మొన్న కొల్లూరు�
జూబ్లీహిల్స్ ఓటర్లను మభ్యపెట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు డబ్బుల పంపిణీకి తెరతీశారు. సీఎం వచ్చి ప్రచారం చేసినా ఓటర్ల నుంచి స్పందన లేకపోవడంతో డబ్బుల పంపిణీతో ప్రలోభాలకు సిద్ధమయ్యారు. అధికార�
ఉప ఎన్నిక తేదీ దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలు మొదలు పెట్టారు. ప్రార్థనాలయాలలో ప్రచారానికి వీలులేకున్నా రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. బోరబండలో క�
సంగారెడ్డి జిల్లా కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం లబ్ధ్దిదారుల బాధలను రెండేళ్లుగా కాంగ్రెస్ సర్కారు పట్టించుకోలేదు. కానీ జూబ్లీహిల్స్ ఎన్నికలు రాగానే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో మంత్రులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్లో రూ.4వేల కోట్లతో అభివృద్ధి చేశామని సీఎం రేవంత్రెడ్డి చెప్పడంతో ‘కంటోన్మెంట్ నియోజకవర్గంలో రూ.4వేల కోట్ల అభివృద్ధి ఇదేనా? అంటూ గురువారం పోస్టర్ల�
‘బీఆర్ఎస్సోడికి ఓటేసిర్రంటే.. మీ పిల్లలకు పెడుతున్న సన్నబియ్యం బువ్వ రద్దు చేస్తం’ అని ముఖ్యమంత్రి హోదాలో జూబ్లీహిల్స్ ఓటర్లను రేవంత్రెడ్డి బహిరంగంగా బ్లాక్మెయిల్ చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయమైనట్లేనని ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఎన్నికల సరళిపై ఎప్పటికప్పుడు అధికార పార్టీ ఇంటలిజెన్స్ నివేది
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆ శాసనసభా నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన ఎన్నిక కాదు. మొత్తం తెలంగాణ ఆసక్తిగా గమనిస్తున్న ఎన్నిక. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి కాంగ్రెస్ ప్రభుత్వ రెండేండ్ల పాలన మీద �