ఎన్నికల సమయంలో ఓటర్లే దేవుళ్లు. సాధారణంగా ప్రచారంలో భాగంగా తమ వద్దకు నేతలు వచ్చి ఓట్లుడిగినప్పుడు మా ఓటు మీకే అని చెబుతుంటారు. కానీ జూబ్లీహిల్స్ ఓటర్లు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రచార�
‘రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో 110 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు. నిన్న వంగర గురుకుల పాఠశాలలో శ్రీవర్షిత అనే విద్యార్థిని సూసైడ్ చేసుకుని తనువు చాలించింది.
జూబ్లీహిల్స్ ఓటర్లు 4,01,365 మందిగా తేలారు. అందులో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు, 25 మంది ఇతరులు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్�
‘పదేళ్లు మాకు ఏ కష్టం వచ్చినా మీ నాన్న అండగా నిలబడ్డాడు.. మీకు కష్టమొస్తే మేము నిలబడమా.. మీరు ఏం ఫికర్ చేయకండి అమ్మా.. మీ అమ్మకే ఓటేస్తాం.. కారు గుర్తును మర్చిపోం..’ అంటూ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమ�
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్కు జూబ్లీహిల్స్ ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తున్నది. భర్త గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జనంలోకి వచ్చిన సునీత గోపీనాథ్ను అన్ని వర్గాల ప్రజలు అక్కున చేర్చుకుం�