స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుని, మద్యం తాగి ఇంటికి వెళ్తున్న క్రమంలో బైక్ అదుపుతప్పి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా
SIT Office | ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈ కేసులో ఏ1 అయిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో మాసబ్ ట్యాంక్ నుంచ�
పెండ్లి సంబంధం పేరుతో యువతిని పరిచయం చేసిన స్నేహితుడు.. అమెతో కలిసి రకరకాల కారణాలు చెప్పి డబ్బులు లాగి మోసం చేశాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని క�
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఓ మీడియా సంస్థ యజమాని శ్రవణ్రావును సిట్ అధికారులు ఐదుగంటలపాటు విచారించారు. బుధవారం జూబ్లీహిల్స్ పోలీసుస్టేషనలో ఈ విచారణ కొనసాగింది. ఈ కేసులో ఇప్పటికే శ్రవణ్రావును సిట్ అధి
తన స్నేహితులతో కలిసి పబ్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న యువతిపై మాజీ ప్రియుడు దాడికి పాల్పడ్డ ఘటన జూబ్లీహిల్స్ పో లీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హఫీజ్బాబా నగర్కు చెందిన యువతి(25) కొంతకా�
ఖరీదైన స్థలం కనిపిస్తే చాలు.. దాన్ని ఎలాగైనా కాజేసేందుకు కొంతమంది ఎత్తులు వేస్తుంటారు. అలాంటిది తమ ఇంటికి వెనకాలే ఖాళీగా స్థలం కనిపిస్తే ఊరుకుంటామా అంటూ.. జీహెచ్ఎంసీ పార్కు స్థలాన్ని తెలివిగా కాజేశారు. �
Murder case | జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్(Jubilee Hills Police Station) పరిధిలోని నవోదయ కాలనీలో గత నెల 30న చోటు చేసుకున్న మహిళ హత్య కేసును (Murder case) పోలీసులు చేధించారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 10న ఎమ్మెల్యే దానం నాగేందర్ జూబ్లీహిల్స్ డివిజన్లోని నందగిరిహిల్స్ గురుబ్రహ్మనగర్కు చేరుకుని ఆక్రమణదార
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరస్టై విచారణ ఎదుర్కొంటున్న టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావుపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో బుధవారం మరో కేసు నమోదైంది.
జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నాయకులు, రౌడీమూకలతో కలిసి దాడులకు తెగబడ్డారు. యూసుఫ్గూడ డివిజన్ వెంకటగిరిలో నివాసముంటున్న సయ్యద�
అయ్యో పాపం.. అంటూ ఆదరించి అన్నం పెట్టారు.. ఖాళీగా తిరుగుతున్న కొడుకుకు డ్రైవింగ్ నేర్పించి బతుకుదెరువు చూపారు. కష్టాలు వస్తే మేమున్నామంటూ ఆదరించారు.. అయితే, పదేళ్లుగా తనను, తన కొడుకును ఆదరించిన కుటుంబాని�
అదృశ్యమైన బాలుడు నాలాలో శవమై కనిపించాడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం మునావత్ తండాకు చెందిన మునావత్ రమేశ్ డ్రైవర్గా పనిచేస్తూ జూబ్లీహిల్స్ రోడ్ నం
అర్ధరాత్రి వేళ యువతితో ఫోన్ చేయించి గదికి పిలిచిన దుండగులు పాతకక్షలతో రియల్టర్ను దారుణంగా హత్య చేశారు. కత్తులతో విచక్షణారహితంగా పొడిచి, అతడి మర్మాంగాలను కోసేశారు.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ‘హిట్ అండ్ రన్' కేసు నమోదైంది. అతివేగంగా దూసుకువచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవ
తన తల్లిదండ్రులు చావుబతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతున్నారని యువతిని నమ్మించి లక్షలాది రూపాయల విలువైన బంగారాన్ని తీసుకుని మోసం చేసిన ఘటనలో నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథ