పదేళ్లపాటు లీజుకు ఇస్తే ఫోర్జరీ పత్రాలతో 99 ఏండ్ల లీజుకిచ్చారంటూ ఎన్ఆర్ఐకి చెందిన భవనంలో తిష్టవేయడంతోపాటు వృద్ధురాలిని బెదిరింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు
అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందిన వ్యక్తుల పేరుతో జారీ అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాజేసిన ఘటనలో ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
పురుగులు పట్టిన చాక్లెట్లను విక్రయించిన షాపు నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాదాపూర్లో నివాసం ఉంటున్న డా.పెరూర్ పురేందర్రెడ్డి శనివారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నం.36లోని అ�
మహాన్యూస్ టీవీ కార్యాలయంపై దాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్తోపాటు 12 మందికి నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ భారతి సోమవారం షరతులతో �
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కొన్ని ఖాళీగా ఉన్నాయని, వాటిని ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దుబాయిలో డాన్సర్ గా పని చేశావు అన్న విషయం అందరికి చెప్పి పరువు తీస్తానని, తనతో దిగిన ఫొటోలు బయటపెడతానంటూ ఓ మహిళను బెదిరింపులకు గురి చేస్తున్న వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్
ర్యాష్ డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించిన ఓ వ్యక్తిని చితకబాదిన ఇద్దరు యువకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటున్న షేక్ తబ్రేజ్(
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్రెడ్డి ఇంటి ముట్టడికి బుధవారం మున్నూరుకాపు ఆత్మగౌరవ మహాధర్మసేన సంస్థ ప్రతినిధులు ప్రయత్నించారు. పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొంతసే�
ప్రేమ పేరుతో యువతిని నమ్మించి లైంగికదాడికి పాల్పడిన డ్యాన్సర్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్ ప్రాంతానికి చెందిన లకావత్ రాము (24) సినిమాల్లో డ�
మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ యాక్సిడెంట్ చేయడంతోపాటు పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన యువజంటపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వెస్ట్ మారేడ్పల్లికి చెందిన తీగ�
డ్రగ్స్ గుట్టురట్టు చేసేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు కొత్త వ్యూహాలకు తెరతీశారు. ఇకపై అనుమానిత ప్రదేశాల్లో స్నిఫర్ డాగ్స్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు పబ్లు, క్లబ్లలో పార్టీలు జరుగుతుండగానే నా�
JC Diwakar Reddy | ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీ అధినేత జేసీ దివాకర్రెడ్డి హైదరాబాద్కు చెందిన సాహితీ నిర్మాణ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్లో ఉన్న తన నివాసం లీజు విషయంలో ఒప్పంద పత్రాలను సంస్థ
మితిమీరిన వేగం, భారీ శబ్దాలు వచ్చే విధంగా సైలెన్సర్లను ఏర్పాటు చేసిన కారు డ్రైవర్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి పదిన్నర సమయంలో జూబ్లీహిల్స్లో అత్యంత