పీజేఆర్..ఇది పేరు కాదు. పేదోడి ప్రాణం. ఈ మూడు అక్షరాలు పలుకుతుంటే ప్రతి బస్తీవాసి కండ్లల్లో ఇప్పటికీ ఓ ఆత్మీయ అనుబంధం వికసిస్తుంది. వ్యక్తి దూరమై 16 ఏైండ్లెనా.. ఇప్పటికీ ఆ పేరు ప్రజల్లో కదలాడుతూనే ఉంటుంది. త
“ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సంక్షేమానికే బీఆర్ఎస్ పార్టీ నిత్యం కృషి చేసింది. ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ఆవిష్కరించి వారికి లబ్ధి చేకూర్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటుపడు�
ఏ దిక్కూ లేని అనాథ పిల్లలకు ఇక రాష్ట్ర సర్కారే అమ్మానాన్న అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. హోంలలోని పిల్లలు ఇక రాష్ట్ర పిల్లలుగా కేబినెట్లో గుర్తింపు లభించిన నేపథ్యంలో బుధవారం వె�
దశాబ్దాల కల సాకారమైనది. ముప్ఫై ఏండ్లుగా సర్కారు జాగాల్లో నివాసముంటున్న గరీబోళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన 58, 59 జీవోలతో కష్టాలు గట్టెక్కాయి. పేదల కండ్లల్లో ఆనందం నిండింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంల
షేక్పేట్ : ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తున్నామని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. శుక్రవారం రాత్రి ష�
ఎర్రగడ్డలో పాదయాత్రకు విశేష స్పందన ఎర్రగడ్డ : ఎర్రగడ్డలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘సమస్యలపై శంఖారావం’ పాదయాత్రకు స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. సుల్తాన�
జూబ్లీహిల్స్ : కార్మికులకు అండగా ప్రభుత్వం ఉంటుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఆదివారం రహ్మత్నగర్ డివిజన్
ఎర్రగడ్డ : తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే నేత మన సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డలో గురువారం ఆయన ముస్
-వాడవాడలా రెపరెపలాడిన గులాబీ జెండా.. -డివిజన్ లలో జోరుగా పార్టీ పతాకాల ఆవిష్కరణ.. జూబ్లీహిల్స్ జోన్ బృందం : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జర�
తెలంగాణ సమాజాన్ని అవమానించేలా వ్యాఖ్యలు మండిపడిన నేతలు, మేధావులు, విద్యార్థి, ఉద్యమ నాయకులు తెలంగాణ అభివృద్ధి ఓర్వలేకే తరచూ విమర్శలు పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం గ్రేటర్వ్యాప్తంగా పెద్దఎత్�
బంజారాహిల్స్ : అనారోగ్యంతో బాధపడుతున్న షేక్పేట డివిజన్కు చెందిన హీరాబాయి అనే మహిళ చికిత్స కోసం సీఎం రిలీఫ్ఫండ్ కింద మంజూరయిన రూ.2.75లక్షల ఎల్వోసీ పత్రాన్ని మంగళవారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి �
వెంగళరావునగర్ :టీఆర్ఎస్ పార్టీ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బుధవారం సోమాజిగూడ డివిజన్ పరిధిలోని సాయిసారధీ నగర్లో రూ.5 లక్షలతో
బంజారాహిల్స్ : తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకకాలంలో సుమారు 80వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహి