వెంగళరావునగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని తమ ప్రభుత్వం చేసి చూపెడుతుందని �
పేదల సంక్షేమమే ధ్యేయంగా లెక్కలేనన్ని సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలుపర్చుతున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.
వైద్యరంగానికి పెద్దపీట వేస్తూ సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఆశా వర్కర్లకు అందిస్తున్న స్మార్ట్ ఫోన్లను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బుధవారం పంపిణీ చేశారు.
కాలనీలలో,బస్తీలలో క్రీడల అభివృద్ధి కోసం ఎల్లప్పుడు కృషి చేస్తానని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. ఆదివారం షేక్పేట్ డివిజన్ లక్ష్మీనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కో
అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన వ్యక్తి చికిత్స కోసం సీఎం రిలీఫ్ఫండ్ కింద మంజూరైన ఎల్వోసీ పత్రాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అందజేశారు.
ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా ప్రభుత్వ పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదని, ప్రజలకు కష్టాలు లేకుండా తాను ఎల్లప్పుడు అండగా ఉంటానని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు.