Jos Buttler:టీ20 వరల్డ్కప్ ఫైనల్లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఉండబోదని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపారు. గురువారం రెండవ సెమీస్లో ఇండియాతో ఇంగ్లండ్ తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేప�
England batting:టీ20 వరల్డ్కప్లో ఇవాళ న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఇంగ్లండ్కు సెమీస్ ఆశలు సజీవంగా ఉంటా
భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచింది. ఈ సందర్భంగా దేశం మొత్తం మువ్వన్నెల పతాకం రెపరెపలు ఆకాశన్నంటాయి. ఈ క్రమంలో పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు కూడా భారత దేశానికి, భారత క్రికెట్ అభిమానులకు �
వన్డే ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ నిర్ణయం ఆటను ‘నడిపించేవారికి’ మేల్కొలుపు అని అంటున్నాడు ఆ జట్టు వైట్ బాల్ కెప్టెన్ జోస్ బట్లర్. భారత్ తో వన్డే సిరీస్ ముగియగానే ఈ ఫార్మా
‘ప్రత్యర్థి ఎవరనేది మాకు సంబంధం లేదు. దూకుడే మా మంత్రం. భారత జట్టుకు ఈ పర్యటనలో నయా ఇంగ్లండ్ ను చూపిస్తాం..’ టీమిండియాతో ఇటీవలే ముగిసిన రీషెడ్యూల్డ్ టెస్టుకు ముందు ఇంగ్లీష్ జట్టు టెస్టు సారథి బెన్ స్టోక్స
మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు పోరాడుతోంది. ఆరంభంలోనే బెయిర్స్టో (0), రూట్ (0) డకౌట్ అయినా.. ఆ తర్వాత బెన్ స్టోక్స్ (27), జేసన్ రాయ్ (41) ఆ జట్టును కొద్దిసేపు ఆదుకున్నారు. వీళ్లిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడార
ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ఉత్కంఠగా సాగుతోంది. తొలి వన్డేలో భారత జట్టు సునాయాస విజయం సాధిస్తే.. రెండో వన్డేలో ఇంగ్లండ్ బౌలర్లు భారత్ను చిత్తుచేశారు. దీంతో నిర్ణయాత్మక మూడో వన్డేపై సర�
ది ఓవల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ జట్టును భారత్ చిత్తు చేసింది. అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని బుమ్రా, షమీ నిలబెట్టారు. ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబే
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా దుమ్మురేపుతున్నాడు. తను వేసిన తొలి ఓవర్లోనే జేసన్ రాయ్ (0), జో రూట్ (0)ను డకౌట్గా పెవిలియన్ చేర్చిన బుమ్రా.. ఆ తర్వాత కూడా సత్తా చాటాడు. ప్రమాద�
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు సారధి రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. తమ జట్టులో కీలకమైన ఆటగాళ్లు రూట్, బెయిర్స్టో, బెన్ స్టోక్స్ కూడా జట్టుతో చేరడంతో అంతకుముందు టీ20 సిరీస్లో ఓటమికి ప్రతీకారం
భారత్తో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. స్టార్ ఆటగాడు, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ (18) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఆవేష్ ఖాన్ వేసిన స్లోబాల్ను ఆడేందుకు ప్రయత్నించిన
భారత్తో జరుగుతున్న మూడో టీ20లో ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఇంగ్లండ్ జట్టు భావిస్తోంది. ఈ క్రమంలోనే నాటింగ్హామ్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్.. మరో ఆలోచన లేకుండ�
భారత్తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్ ఓడిన ఇంగ్లండ్.. ఎలాగైనా రెండో మ్యాచ్ నెగ్గాలని చూస్తోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్ టాస్ గెలిచాడు. తాము ముందుగ�
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది ఆఖర్లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత్ పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. ఇన్ని రోజులు మెగాటోర్నీని దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలు చేసిన టీమ్ఇండియా ఇక తుది కూర్పుపై నజర్ వే