సుమారు ఏడేండ్ల పాటు ఇంగ్లండ్కు పరిమిత ఓవర్లలో సారథిగా సేవలందించిన ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పడంతో ఏర్పడిన ఖాళీని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) పూరించింది. ఐపీఎ�
సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు తొలి వన్డే ప్రపంచకప్ (2019) అందించిన ఇయాన్ మోర్గాన్.. త్వరలోనే క్రికెట్ కు వీడ్కోలు చెప్పనున్నాడు. ఇండియాతో జులై 7 నుంచి ప్రారంభం కాబోయే పరిమిత ఓవర్ల సిరీస్
ఈ ఏడాది ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన జట్లలో రాజస్థాన్ రాయల్స్ ఒకటి. ఐపీఎల్ తొలి సీజన్లో ట్రోఫీ నెగ్గిన ఆ జట్టు.. ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రదర్శన చేయలేదు. అలాంటిది 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఫైనల్ చేరింది
అహ్మదాబాద్: రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఈ ఏడాది ఐపీఎల్లో ఫుల్ జోష్ మీదున్నాడు. బ్యాటింగ్తో దుమ్మురేపుతున్న ఆ హిట్టర్ ఇప్పుడో రికార్డును సమం చేశాడు. టీ20 సిరీస్లో విరాట్ కోహ్లీ పేరిట �
మళ్లీ శతక్కొట్టిన ఓపెనర్ ఢిల్లీపై రాజస్థాన్ గెలుపు రాయల్స్ సీజన్లో అత్యధిక స్కోరు ఈ సీజన్లో బట్లర్కు ఇది మూడో శతకం కావడం విశేషం. చినుకులా మొదలై.. జడివానల మారి.. వరదలా పారి..ఏరులై ప్రవహించిన బట్లర్ ఉ�
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సూపర్ ఫామ్లో ఉన్న టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్.. త్వరలోనే మరో సెంచరీ చేస్తాడని మాజీ క్రికెటర్, ప్రముఖ అనలిస్ట్ ఆకాష్ చోప్రా విశ్లేషించాడు. ముంబైతో జరిగిన మ్యాచ్ రాహుల్ కెరీర్�
కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్కు అద్బుతమైన ఆరంభం లభించింది. స్టార్ ఓపెనర్ జోస్ బట్లన్ తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తూ ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. అతనికి యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్
ఐపీఎల్ తాజా సీజన్లో ఇప్పటి వరకు 20 మ్యాచులు జరిగాయి. దాదాపు ప్రతిజట్టూ మూడు మ్యాచులు ఆడేసింది. కొన్ని జట్లు ఐదు మ్యాచులు కూడా ఆడాయి. ఎవరూ ఊహించని విధంగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన నాలుగ�
ఐపీఎల్లో ఆసక్తికరమైన పోరుకు వేదిక సిద్ధమైంది. వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ముంబైపై సెంచరీతో అదరగొట్టిన రాజస్థాన్ ఓపెనర్ జోస�
ఈ ఐపీఎల్లో లక్ష్యాన్ని కాపాడుకున్న ఏకైక జట్టు రాజస్థాన్. మరోసారి తమ మ్యాజిక్ రిపీట్ చేసింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబైని కట్టడి చేయడంతో రాజస్థాన్ బౌలర్లు సఫలీకృతం అయ్యారు. అంతకుముందు జోస్ బట
ముంబైతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్ ఓపెన్ జోస్ బట్లర్ సెంచరీతో చెలరేగాడు. 66 బంతుల్లో 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన రాజస్థాన్కు యశస్వి జైస్వాల్ (1), దేవదత్
ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో పవర్ప్లేలో రాజస్థాన్కు షాక్ తగిలింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (1) మరోసారి నిరాశపరచగా.. మరో ఓపెనర్ జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతనికి కొంత సహకారం అందించిన దేవదత్ �