రోజురోజుకు బీఆర్ఎస్కు ప్రజాదరణ పెరుగుతున్నది. తొలి, మలి విడతలకు మధ్య 7.37 శాతం బీఆర్ఎస్ వృద్ధి సాధించింది. అదే స్థాయిలో కాంగ్రెస్ ప్రభ తగ్గిపోతున్నది. ఇలా తీర్మానిస్తున్నది రాజకీయ ప్రత్యర్థులు కాదు.. �
ఉమ్మడి జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఆదివారం వాటి పరిశీలన పూర్తయింది. ఈ నెల 27 నుంచి 29 వరకు నామినేషన్లు స్వీకరించారు. మొద టి రోజు ఈనెల 27న స్వల్పంగా దాఖలయ్యాయి. 28న అష్టమి, శనివార�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త మద్యం దుకాణాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెం డేళ్ల (2025-27) కాలానికి 294 షాపులను దక్కించుకున్న లైసెన్స్దారులకు కలిసివచ్చిం ది. ప్రస్తుతం పంచాయత�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారంతో తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. అయితే సాయం త్రం ఐదు గంటలకే నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా ఆ సమయానికే అభ్యర్థులు భారీగా తరలివచ్చి క్యూలో ని�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి పరిధిలోని 23 మండలాల్లోని
మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు వేళైంది. గురువారం అధికార యంత్రాంగం నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు నామినేషన్ల స్వీకరణను ప్రారంభించనుంది. ఉమ్మడి జిల్లాలోని వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, ములుగు, జయ�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఒక్క ములుగు జిల్లాలోనే రెండు విడతల్లో పల్లెపోరు పూర్తికానుండగా, అధికార యంత్రాంగం ఏ ర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే ఏ వి డతలో ఏ �
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కోలాహలం మొదలైంది. స ర్పంచ్లు, వార్డు సభ్యుల స్థా నాలకు సంబంధించిన రిజర్వేషన్ల విధివిధానాలను ఖరారు చేస్తూ సర�
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు తెలంగాణ కాటన్ మిల్లర్స్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ�
ఐదుగురు యువకులు మద్యం తాగి, ఇద్దరు ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్లు, క్లీనర్ను కొట్టిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. బాధితుడు ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్ బుర్ర హరి కథనం ప్రకారం.. ఐదుగురు వ్యక్తులు ఆటో,రెండు �
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొంథా తుపాను తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. గ్రేటర్ వరంగల్తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో చేతికొచ్చే దశలో ఉన్న పంటలను ముంచెత్తింది. ముఖ్యంగా హనుమకొండ జిల్లాలోని రైతులను పెద్ద ఎత్
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వరంగల్ మహానగరానికి శాపంగా మారింది. భద్రకాళీ చెరువు సుందరీకరణ, పర్యాటకులకు కొత్తహంగులంటూ ఊదరగొట్టి చారిత్రక నగరంలో, ప్రజల జీవితాల్లో వరద విధ్వంస చరిత్రను రేవంత్ సర్కార�
ములుగు జిల్లా ఏటూరునాగారంలోని ఐటీడీఏ కార్యాలయాన్ని సోమవారం ఆదివాసీలు ముట్టడించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ముందుగా వై జంక్షన్లోని కుమ్రంభీం విగ్రహా�
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధితో పాటు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా సమస్యాత్మక గర్భస్థ, ప్రసూతి వైద్య సేవలందించే చందాకాంతయ్య స్మారక (సీకేఎం) ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో నిమిషం నిలబడలేని పరిస్థితి నెలకొంది. నిత్య�