రైతన్నకు యూరియా కష్టాలు తప్పడం లేదు. నర్సంపేట మండలంలోని కమ్మపల్లి గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాముకు ఆదివారం తెల్లవారుజామునే యూరియా కోసం తరలివచ్చారు. ఉదయం 7.30 గంటల తర్వాత వ్యవసాయ, సొసైటీ అధికారుల�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాం గ్రెస్ గ్రూపు పంచాయతీ ముదురుతున్న ది. పార్టీ కీలక కార్యక్రమాల్లోనూ కాంగ్రె స్ ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా ఉంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్�
యూరియా దొరకకపోవడంతో అన్నదాతలు కుతకుతలాడారు. తెల్లవారుజాము నుంచే పడిగాపులు గాస్తున్నా ఎరువు అందకపోతుండడంతో సర్కారుపై దుమ్మెత్తి పోశారు. గురువారం పలు చోట్ల ధర్నా లు, రాస్తారోకోలు చేస్తూ ప్రభుత్వ తీరుపై
యూరియా కొ రత లేదన్న వరంగల్ కలెక్టర్ వ్యాఖ్యలను తీ వ్రంగా ఖండిస్తున్నాం. యూరియా కొరత లేకుంటే వందల మంది రైతులు పనులు వదులుకొని గంటల తరబడి ఎందుకు వేచి ఉన్నా రో సమాధానం చెప్పాలి. కలెక్టర్ కాంగ్రెస్ ప్ర భు
కాంగ్రెస్లో మంత్రి సురేఖ, ఎమ్మెల్యేల మధ్య పంచాయితీ ఆగకుండా సాగుతూనే ఉన్న ది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఈ పంచాయితీని పీసీసీ నాయకత్వం సైతం పరిష్కరించలేకపోతున్నది. మంత్రి కొండా సురేఖ, ఇతర ఎమ్మెల్యేల మధ్య �
పరిపాలనను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. కొద్దిరోజుల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తాము ప్రాతినిధ్యం వహించే ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకొని జనం విలవిల్లాడుతున్నా వారిని పట్టించుకునే దిక్�
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో వర్షం దంచికొట్టింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వానకు జనజీవనం స్తంభించిపోయింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధితో పాటు వ
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఉమ్మడి వరంగల్ జిల్లా వరదల ప్రత్యేకాధికారి, ఎఫ్సీడీఎ కమిషనర్ కే శశాంక �
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్లకు ఒక లెక్క అయితే ఎనుమాముల మార్కెట్ది మరోలెక్క అన్నట్టు సాగుతున్నది. మొత్తం 18 వ్యవసాయ మార్కెట్లలో ఆ మాటకొస్తే ఆసియాలోనే అతి పెద్దదైన ఎనుమాముల మార్కెట్�
కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికులు కదం తొక్కారు. బుధవారం వరంగల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలు, రాస్తారోకోలతో హోరెత్తించడంతో దేశ వ్యాప్తంగా నిర్వ�
తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆదివా రం వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురు మ కులస్తులు తమ ఇలవేల్పు బీరన్న స్వామికి తొలి బోనం సమర్పించారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ గ్రూపుల పంచాయతీ ఆ పార్టీ అధిష్టానం వద్దకు చేరింది. మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మురళీధర్రావుల వ్యవహారశైలి మారడం లేదని, ఇకపై సహించేది లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు క�
‘ఐదు రోజులుగా నీరు రావడంలేదు.. గోస పడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు’ అంటూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపైకి వచ్చారు. బయ్యారం మండలంలోని ఉప్పలపాడులో కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచి పోయింది. ప�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం పసుపు రైతులు ఆందోళన చేపట్టా రు. ఈ-నామ్ ద్వారా పసుపు తక్కువ ధరకే కోనుగోలు చే స్తున్నారని, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో రెండు గంటలపాటు క్ర�
అధికారులు, ఉద్యోగుల సహకారంతో నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని బల్దియా కొత్త కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆమె కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో కమిషనర్గా బాధ్యతలు చే�