వానకాలం మొదలై 15 రోజులు కావస్తున్నది. ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలకరి చినుకులు పలకరించలేదు. దీంతో వానమ్మ రాక కోసం అన్నదాత ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఏటా మే నెల చివరి వారంలోనే ఒకట్రెండు భ�
వేసవి సెలవుల అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం పాఠశాలలు పునఃప్రారంభం కాగా.. పాత సమస్యలే విద్యార్థులకు స్వాగతం పలికాయి. అమావాస్య కావడంతో తొలిరోజు తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపకపోవడం�
బడిగంట మోగనున్నది. నేటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభంకానున్నాయి. కాగా, సరిగ్గా అమావాస్య రోజే బడులు ప్రారంభించడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పా�
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా గురువారం సాయంత్రం అకాల వ ర్షం కురిసింది. మధ్యాహ్నం వాతావరణం చల్లబడి కురిసిన వాన రైతులను ఆగమాగం చేసింది. జనగామ, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని పలు మండలాల�
భూముల మారెట్ విలువలను భారీగా పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సొంతింటి కలతో జీవిస్తున్న సామాన్య, మధ్య తరగతి, పేద ప్రజలకు పెను ఆర్థిక భారం కాబోతున్నది. భూమి కేవలం పెట్టుబడి కాదు.. అది ఒక కుటుంబ భద్రత.. ఒ�
వానకాలం వస్తున్నదంటే నగర వాసులు వణికిపోతున్నారు. వరంగల్ లోతట్టు ప్రాంతా ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏటా నగ రం వరదల బారిన పడుతున్నా బల్దియా అధికారులు మాత్రం శాశ్వత ముంపు నివారణ పనులు చేపట్టడంలో వ
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ (ఎస్సీడీడీ)లో పనిచేస్తున్న వసతి గృహ సంక్షేమ అధికారుల బదిలీల్లో కొందరు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి పోస్టింగ్లు పొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలువురు హాస్టల్�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలను మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు వరంగల్, హనుమకొండ, జనగామ, జయశంకర్భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాకేంద్రాల్లో అధికార యంత్రాం�
ఓపెన్ సూల్, ఇంటర్మీడియెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,357 మంది అభ్యర్థులు ఎస్సెస్సీ పరీక్షలకు హాజరు కాగా 2,792 (83.17 శాతం) మంది ఉత్తీర్ణులైనట్లు ఉమ్మడి జిల్లా ఓపెన్ సూల్ కోఆర్డిన�
వానకాలం సమీపిస్తుండడంతో రైతులు తమ భూముల్లోని పంట వ్యర్థాలకు నిప్పు పెడుతున్నారు. దీంతో మంటలు వేగంగా సమీప పొలాల్లోకి వ్యాపించి వ్యవసాయ సామగ్రి, పంటలు నష్టపోతున్నారు. మంటలు, పొగతో చోటుచేసుకుంటున్న ప్రమా�
‘ఈ పంట పండిచ్చుడెందుకు? పండీయకెందుకు? ఎండకు ఎండుతున్నం.. మలమల మాడుతున్నం.. కొన్నోడు లేడు.. కొల్సుకున్నోడు లేడు.. 20 రోజులుగా ఇదే గోస.. అరిగోస’.. ఇది వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ద్వారకపేట రోడ్ పక్కన వడ్లు ఆరబో�
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాత అరిగోస పడుతున్నాడు. కల్లాలు, రోడ్లపై ఆరబోసుకొని అమ్మకం కోసం దిక్కులు చూస్తున్నాడు. అవసరమైన కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక.. ఏర్పాటు చేసిన వాట�
ములుగు జిల్లా కేంద్రంతో పాటు మండలం చుట్టూ కాకతీయుల కట్టడాల ఆనవాళ్లు దర్శనమిస్తున్నాయి. లోకం చెరువు వద్ద గిరిజన యూనివర్సిటీ ప్రహరీ నిర్మాణం కోసం కందకాలు తీస్తుండగా గుడికి సంబంధించిన బండరాళ్లు బయట పడగా �
వరంగల్ జిల్లా నెక్కొండ వ్యవసాయ మార్కెట్లో అధికారులు మక్కల కాంటాలు నిలిపివేయడంతో ఆగ్రహించిన రైతులు నెక్కొండ-నర్సంపేట ప్రధాన రహదారిపై సోమవారం రాస్తారోకో చేపట్టారు. అధికార యంత్రాంగం వచ్చి కాంటాలు ప్ర�