వానకాలం సమీపిస్తుండడంతో రైతులు తమ భూముల్లోని పంట వ్యర్థాలకు నిప్పు పెడుతున్నారు. దీంతో మంటలు వేగంగా సమీప పొలాల్లోకి వ్యాపించి వ్యవసాయ సామగ్రి, పంటలు నష్టపోతున్నారు. మంటలు, పొగతో చోటుచేసుకుంటున్న ప్రమా�
‘ఈ పంట పండిచ్చుడెందుకు? పండీయకెందుకు? ఎండకు ఎండుతున్నం.. మలమల మాడుతున్నం.. కొన్నోడు లేడు.. కొల్సుకున్నోడు లేడు.. 20 రోజులుగా ఇదే గోస.. అరిగోస’.. ఇది వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ద్వారకపేట రోడ్ పక్కన వడ్లు ఆరబో�
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాత అరిగోస పడుతున్నాడు. కల్లాలు, రోడ్లపై ఆరబోసుకొని అమ్మకం కోసం దిక్కులు చూస్తున్నాడు. అవసరమైన కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక.. ఏర్పాటు చేసిన వాట�
ములుగు జిల్లా కేంద్రంతో పాటు మండలం చుట్టూ కాకతీయుల కట్టడాల ఆనవాళ్లు దర్శనమిస్తున్నాయి. లోకం చెరువు వద్ద గిరిజన యూనివర్సిటీ ప్రహరీ నిర్మాణం కోసం కందకాలు తీస్తుండగా గుడికి సంబంధించిన బండరాళ్లు బయట పడగా �
వరంగల్ జిల్లా నెక్కొండ వ్యవసాయ మార్కెట్లో అధికారులు మక్కల కాంటాలు నిలిపివేయడంతో ఆగ్రహించిన రైతులు నెక్కొండ-నర్సంపేట ప్రధాన రహదారిపై సోమవారం రాస్తారోకో చేపట్టారు. అధికార యంత్రాంగం వచ్చి కాంటాలు ప్ర�
అకాల వర్షానికి ఉమ్మ డి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధా న్యం, మక్కలు తడిసి ముద్దయ్యాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి గాంధీనగర్లోని
హనుమకొండ హంటర్రోడ్డులో ఈ నెల 6న నిర్వహించనున్న రైతు సదస్సును ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఇటీవల హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసి�
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఉమ్మడి వరంగ ల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా జరిగాయి. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని ఊరూరా, వాడవాడలా పార్టీ శ్రేణులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో బంకులకు వాహనదారులు పోటెత్తారు. సోమవారం ఉదయం నుంచే పెద్ద సం ఖ్యలో బంకుల ముందు క్యూ కట్టారు. దీంతో వారం రోజుల్లో అమ్మే పెట్రోల్, డీజిల్ మూడు నాలుగ
రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)కు నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లను నియమించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్�
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా వరంగల్ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల వద్ద శుక్రవారం నిరసనలు, ఆందోళన కొనసాగాయి. శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ డిపోల వద్ద బైఠాయించి ప్�
మక్క జొన్నలు కొనుగోలు చేయడంలేదని నిరసిస్తూ రైతులు ఆందోళనలకు దిగారు. కొనుగో లు కేంద్రాల నిర్వాహకులు, మా ర్క్ఫెడ్ సంస్థ నిర్లక్ష్యంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామ ని రోడ్డెక్కారు. అధికారం యం త్రాంగం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నా డు. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడంతో నిప్పుల కొలిమిని తలపిస్తోన్నది. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండడంతో జనం బయటకు రావాలంటేనే
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాలికలు సత్తా చాటారు. బాలురతో పోల్చితే బాలికలే అత్యధిక ఉత్తీర్ణత సాధించి పైచేయి సాధించారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో ములుగు జిల్లా ద్వితీయ సంవత్సరంలో 82.