రాష్ట్ర వ్యాప్తంగా జరిగి న ఐఏఎస్ల బదిలీల్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు కలెక్టర్లకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ �
పన్ను వసూళ్లలో బల్దియా ఆపసోపాలు పడుతున్నది. మరో నెల రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా, పన్నుల సేకరణ 50శాతం కూడా దాటకపోవడంతో ఆందోళన చెందుతున్నది. సొంత వనరులతో మనుగడ సాగించే బల్దియా పన్ను వసూళ్లలో ప్రణా�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉమ్మడి జిల్లాలో మొత్తం 37568 మంది జనరల్, వొకేషనల్ విద్యార్థులు పరీక్ష రాయగా, 1,255 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9 ను
ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా అధికారులు సర్వంసిద్ధం చేశారు. విద్యార్థులు నిర్దేశించిన సమయానికి కేంద్రాలకు చేరుకొని ప్రశాంతంగా పరీక్షలు రాసే�
సాగునీటి సరఫరా విషయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉరేస్తున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వ�
శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన కానిస్టేబుల్ మద్యం మత్తులో హల్చల్ సృష్టించిన ఘటన వరంగల్ నగరంలోని మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, మట్టెవాడ పోలీసుల కథనం �
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రైవేట్ హాస్టల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27న హనుమకొండ నయీంనగర్లోని జే కన్వెన్షన్ హాల్లో సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు.
మున్పిపల్ ఎన్నికల ప్రచార పర్వం సోమవారం ముగిసింది. ఇక మిగిలింది పోలింగ్, ఓట్ల లెక్కింపు మాత్రమే. ఇందుకోసం అధికారులు సన్నద్ధమవుతున్నారు. జనవరి 27న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన రోజు నుంచి ఉమ
కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరోసారి మొండిచేయి చూపింది. కొత్త ప్రాజెక్టులు, నిధుల జాబితాలో ఓరుగల్లు ప్రస్తావనే లేదు. ఉత్తర, దక్షిణ భారతదేశానికి అనుసంధానంగా ఉన్న వరంగల్-కాజీపేట రైల్వే మార్�
కాంగ్రెస్ ప్రభుత్వం ములుగు జిల్లాను రద్దు చేస్తుందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో పూటకో కథనాలు వెలువడుతున్నాయి. ఇందుకు బలం చేకూర్చేలా అధికార పార్టీ నేతలు, మంత్రి సీతక
‘పైన పటారం.. లోన లొటారం’ అన్న చందంగా ఉంది కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ)లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్య సేవలందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 150 కో�
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వారిని జాగృతం చేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. మహదేవపూర్, కాటారంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాల�
పదవీ కాలం ముగిసిన రెండేళ్ల అనంతరం ఎట్టకేలకు పల్లెల్లో పాలకవర్గాలు కొలువుదీరాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెలుపొందిన సర్పంచ్లు 1683 మంది, 14,778 మంది వార్డు సభ్యులు సోమవారం బాధ్యతలు స్వ
ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని ప్రతి గ్రామం దావత్లతో కిక్కెక్కింది. పల్లె పోరులో భాగంగా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. పంచాయతీ ఎన్నికలు ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం కురిపించాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువ�
రెండేళ్ల అనంతరం ఎట్టకేలకు పంచాయతీల్లో కొత్త పాలక వర్గాలు కొలువు దీరనున్నాయి. ఇప్పటి వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిన పల్లెల్లో సోమవారం సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోస�