స్నేహితులతో కలిసి చేసిన విహార యాత్ర విషాదంగా ముగిసింది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని దూలపురం అటవీప్రాంతంలో ఉన్న నిషేధిత మాసలొద్ది జల పాతంలో పడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఎస్సై జక్కుల సతీశ�
కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని మరో ఉద్యమం చేపడదామని రైల్వే జాక్, ప్రజా సంఘాల నాయకులు వెల్లడించా రు. జంక్షన్ పరిసర ప్రాంతంలో బుధవారం విలేకరుల సమావేశం ఏ
దళిత బహుజనులకు అనునిత్యం సహకారమందిస్తానని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) ఉమ్మడి వరంగల్ జిల్లా 11వ మహాసభలు సోమవారం హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో రాష్ట్ర ఉపా�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఎన్నికల సంఘం నిర్ధేశించిన మేరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు ధ్రువీకరిం
ములుగు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో దొడ్డి దారిన హౌస్ కీపింగ్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కొందరు అధికార పార్టీ నాయకులు తమ ప్రయత్నాలను ము మ్మరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీ అనుబంధ వవాఖానగా ఏర్
వానకాలం సాగు రైతులకు భారంగా మారనున్నది. ఒకవైపు పెరిగిన ఎరువుల ధరలు.. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రత్యక్షంగా.. పరోక్షంగా వ్యవసాయంపై ప్రభావం చూపుతున్నాయి. ఇంటిల్లిపాది ఆరుగాలం కష్టించినా ఫలితం ల�
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శనివారం ఉరుములు, మెరుపులతో మోస్తరు వాన కురిసింది. ప్రదాన రహదారులు, లో తట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇన్ని రోజులు ఎండ, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు శనివారం కురిసిన వర్
పేదల ఇళ్ల స్థలాల సాధన కోసం పోరాటాల గడ్డ వరంగల్ నుంచే భూ పోరాటం ప్రారంభిస్తున్నామని, ఇది రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ప్రభుత్వం దిగొచ్చే వరకూ కొనసాగిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేన
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో గురువారం ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్-2026) కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారులు
వానకాలం మొదలై 15 రోజులు కావస్తున్నది. ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలకరి చినుకులు పలకరించలేదు. దీంతో వానమ్మ రాక కోసం అన్నదాత ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఏటా మే నెల చివరి వారంలోనే ఒకట్రెండు భ�
వేసవి సెలవుల అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం పాఠశాలలు పునఃప్రారంభం కాగా.. పాత సమస్యలే విద్యార్థులకు స్వాగతం పలికాయి. అమావాస్య కావడంతో తొలిరోజు తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపకపోవడం�
బడిగంట మోగనున్నది. నేటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభంకానున్నాయి. కాగా, సరిగ్గా అమావాస్య రోజే బడులు ప్రారంభించడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పా�
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా గురువారం సాయంత్రం అకాల వ ర్షం కురిసింది. మధ్యాహ్నం వాతావరణం చల్లబడి కురిసిన వాన రైతులను ఆగమాగం చేసింది. జనగామ, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని పలు మండలాల�