కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాల రద్దుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ భగ్గుమంది. వాటిని కొనసాగించాల్సిందేనని నినదించింది. రేవంత్రెడ్డి ప్రభుత్వ తీరుపై సోమవారం ఉమ్మడి జిల�
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్-2026)లో భాగంగా రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. సోమవారం ఉమ్మడి జిల్లాకు చెందిన హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్�
వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం జాతీయ జెండాకు అవమానం జరిగింది. తహసీల్దార్ ఎం సమ్మక్క త్రివర్ణ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేశారు. సిబ్బంది తేరుకొని పతాకాన్ని �
పట్టణంలో ఓటు హక్కు కంటే పుట్టిన ఊరిలోనే స్థానిక ఓటరుగా ఉండేందుకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పట్టణాల్లో.. ప్రధానంగా మున్సిపాలిటీల్లో ఓట్లు తగ్గుతున్నాయి. గ్రామాల్లో ఓటు ఉన్నా..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఆయా జిల్లాల్లో ముఖ్య అతిథులుగా శనివారం ఉదయం 9.30 గంటలకు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. హనుమకొండ జిల్లాలో ఉమ్మడి జిల్లా ఇన్చా�
మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్కు తృటిలో ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డోర్నకల్ మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందు కు రెడ్యానాయక్ కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని �
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న భూ భారతి ఆపరేటర్లు రోడ్డునపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ�
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖల దాడులు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు రైస్ మిల్లర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వారం రోజులుగా జరుగుతున్న ఆకస్మిక తనిఖీలు దడ పుట్టిస్తున్నాయి. ఇప�
ఉమ్మడి జిల్లాలో బుధవారం వర్షం దంచికొట్టింది. ములుగు, భూపాలపల్లిలో భారీ వర్షం కురవగా, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్లో మోస్తరు వాన పడింది. భూపాలపల్లి సింగరేణి ఏరియాలో ఓసీ-2, ఓసీ-3 ప్రాజెక్టుల్లోకి భార�
అనేక ఏళ్ల పాటు చిన్నారులకు అమ్మలా అన్నంపెట్టి.. అక్షరాలు నేర్పించి.. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించి.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు.. ఉద్యోగ విరమ�
ఓరుగల్లుకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక చైతన్యం గొప్పదని, హైదరాబాద్ తరువాత అంతటి కీర్తి, ప్రాముఖ్యత ఉన్నది కూడా వరంగలేనని, దానిని ఆగం కానివ్వమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. క�
కరువు పరిస్థితిని ఎదుర్కోవడంలో జిల్లా మంత్రులకు చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదు. ఎల్నినో ప్రభావంపై హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల అధికారులు, ప్రజాప్రతిన�
ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేగంగా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో వలస వెళ్లిన పలువురు పల్లె ఓటర్లు తమ ఓటును సొంత గ్రామాల్లోనే ఉంచుకొనేందుకు మొగ్గు చూపుతున్న
బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ)లు బాధ్యతగా వ్యవహరించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. సోమవారం గ్రేటర్ వ