ఉమ్మడి జిల్లాలో బుధవారం వర్షం దంచికొట్టింది. ములుగు, భూపాలపల్లిలో భారీ వర్షం కురవగా, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్లో మోస్తరు వాన పడింది. భూపాలపల్లి సింగరేణి ఏరియాలో ఓసీ-2, ఓసీ-3 ప్రాజెక్టుల్లోకి భార�
అనేక ఏళ్ల పాటు చిన్నారులకు అమ్మలా అన్నంపెట్టి.. అక్షరాలు నేర్పించి.. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించి.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు.. ఉద్యోగ విరమ�
ఓరుగల్లుకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక చైతన్యం గొప్పదని, హైదరాబాద్ తరువాత అంతటి కీర్తి, ప్రాముఖ్యత ఉన్నది కూడా వరంగలేనని, దానిని ఆగం కానివ్వమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. క�
కరువు పరిస్థితిని ఎదుర్కోవడంలో జిల్లా మంత్రులకు చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదు. ఎల్నినో ప్రభావంపై హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల అధికారులు, ప్రజాప్రతిన�
ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేగంగా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో వలస వెళ్లిన పలువురు పల్లె ఓటర్లు తమ ఓటును సొంత గ్రామాల్లోనే ఉంచుకొనేందుకు మొగ్గు చూపుతున్న
బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ)లు బాధ్యతగా వ్యవహరించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. సోమవారం గ్రేటర్ వ
ఎంజీఎం ఆస్పత్రి వైద్యాధికారుల తీరు మారలేదు. ఎప్పటిలాగే నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మెడికో లీగల్ కేసు (ఎమ్మెల్సీ) ల విషయమై గతంలో ఉన్నతాధికారులు విచారణ జరిపి ఇచ్చిన ఆ�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ గడువులోగా పూర్తవుతుందా? అనే సందేహా లు వ్యక్తమవుతున్నాయి. గత నెల 25న ప్రారంభించిన ఈ ప్రక్రియకు 12 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండగా, ఇప్పట�
స్నేహితులతో కలిసి చేసిన విహార యాత్ర విషాదంగా ముగిసింది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని దూలపురం అటవీప్రాంతంలో ఉన్న నిషేధిత మాసలొద్ది జల పాతంలో పడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఎస్సై జక్కుల సతీశ�
కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని మరో ఉద్యమం చేపడదామని రైల్వే జాక్, ప్రజా సంఘాల నాయకులు వెల్లడించా రు. జంక్షన్ పరిసర ప్రాంతంలో బుధవారం విలేకరుల సమావేశం ఏ
దళిత బహుజనులకు అనునిత్యం సహకారమందిస్తానని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) ఉమ్మడి వరంగల్ జిల్లా 11వ మహాసభలు సోమవారం హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో రాష్ట్ర ఉపా�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఎన్నికల సంఘం నిర్ధేశించిన మేరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు ధ్రువీకరిం
ములుగు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో దొడ్డి దారిన హౌస్ కీపింగ్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కొందరు అధికార పార్టీ నాయకులు తమ ప్రయత్నాలను ము మ్మరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీ అనుబంధ వవాఖానగా ఏర్