ఉమ్మడి జిల్లాలో సోమవారం సాయంత్రం అక్కడక్కడా జోరు వాన పడింది. హనుమకొండ, వరంగల్లో సుమారు గంటన్నరకు పైగా కుండపోత వర్షం కురిసింది. ఆయా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట ఏర�
“బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. పాడి పంటలనూ ఉయ్యాలో.. చల్లంగ చూడమ్మ ఉయ్యాలో.. ” అంటూ ఆడబిడ్డలు ఆడిపాడారు. ఆదివారం పెత్రమాస సందర్భంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంగిలి పూల వేడుకను సంబురంగా జ
కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ డ్రామాకు బీఆర్ఎస్ అనూహ్య చెక్ పెట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో ఇసుక మాఫియా ఆగడాలను గులాబీ పార్టీకి అంటగట్టబోయి బొక్కబోర్లాపడింది. దీంతో నియోజ కవర్గంలోని గులాబీ శ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం జాతీయ సమైక్యతా దినోత్సవం ఘనంగా జరిగింది. ఆయా జిల్లాల పార్టీ కార్యాలయాల్లో భరతమాతకు పూల మాలలు వేసిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా �
కాంగ్రెస్లో మరోసారి ‘గ్రూపు’ జెండా రెపరెపలాడింది. పార్టీ అంతర్గత, బహిరంగ కార్యక్రమాల్లోనే కాదు.. ప్రభుత్వ అధికారిక వేడుకల్లోనూ తమది ఎడమొహం.. పెడమొహమే అని నిరూపించింది. గత కొంతకాలంగా తూర్పు, పడమరలుగా వ్య�
ఉమ్మడి జిల్లాలో గురువారం రాత్రి, శుక్రవారం అక్కడక్కడా వర్షం దంచికొట్టింది. దీంతో పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలకు మత్తళ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువుల్లోకి నీళ్లు చేరడంతో రైతులు ఆ�
యూరియా కోసం రైతుల కష్టాలు తీవ్రమవుతున్నాయి. ఎరువుల బస్తాల కోసం సొసైటీల వద్ద జాగారం చేస్తున్నారు. తిండీతిప్పలు మాని పడిగాపులు గాస్తున్నారు. అయినా ఒక్క బస్తా దొరకని పరిస్థి తుల్లో రోడ్డెక్కి ఆందోళన చేస్త�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వారం రోజులు కురిసిన ఎడతెరిపిలేని వర్షాలకు సుమారు 30 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలుస్తున్నది. మొత్తం 1.5 లక్షల ఎకరాల్లో రైతులు వరి, 100 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేయగా, అధికా�
రైతన్నకు యూరియా కష్టాలు తప్పడం లేదు. నర్సంపేట మండలంలోని కమ్మపల్లి గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాముకు ఆదివారం తెల్లవారుజామునే యూరియా కోసం తరలివచ్చారు. ఉదయం 7.30 గంటల తర్వాత వ్యవసాయ, సొసైటీ అధికారుల�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాం గ్రెస్ గ్రూపు పంచాయతీ ముదురుతున్న ది. పార్టీ కీలక కార్యక్రమాల్లోనూ కాంగ్రె స్ ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా ఉంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్�
యూరియా దొరకకపోవడంతో అన్నదాతలు కుతకుతలాడారు. తెల్లవారుజాము నుంచే పడిగాపులు గాస్తున్నా ఎరువు అందకపోతుండడంతో సర్కారుపై దుమ్మెత్తి పోశారు. గురువారం పలు చోట్ల ధర్నా లు, రాస్తారోకోలు చేస్తూ ప్రభుత్వ తీరుపై
యూరియా కొ రత లేదన్న వరంగల్ కలెక్టర్ వ్యాఖ్యలను తీ వ్రంగా ఖండిస్తున్నాం. యూరియా కొరత లేకుంటే వందల మంది రైతులు పనులు వదులుకొని గంటల తరబడి ఎందుకు వేచి ఉన్నా రో సమాధానం చెప్పాలి. కలెక్టర్ కాంగ్రెస్ ప్ర భు
కాంగ్రెస్లో మంత్రి సురేఖ, ఎమ్మెల్యేల మధ్య పంచాయితీ ఆగకుండా సాగుతూనే ఉన్న ది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఈ పంచాయితీని పీసీసీ నాయకత్వం సైతం పరిష్కరించలేకపోతున్నది. మంత్రి కొండా సురేఖ, ఇతర ఎమ్మెల్యేల మధ్య �
పరిపాలనను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. కొద్దిరోజుల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తాము ప్రాతినిధ్యం వహించే ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకొని జనం విలవిల్లాడుతున్నా వారిని పట్టించుకునే దిక్�
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో వర్షం దంచికొట్టింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వానకు జనజీవనం స్తంభించిపోయింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధితో పాటు వ