కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వరంగల్ మహానగరానికి శాపంగా మారింది. భద్రకాళీ చెరువు సుందరీకరణ, పర్యాటకులకు కొత్తహంగులంటూ ఊదరగొట్టి చారిత్రక నగరంలో, ప్రజల జీవితాల్లో వరద విధ్వంస చరిత్రను రేవంత్ సర్కార�
ములుగు జిల్లా ఏటూరునాగారంలోని ఐటీడీఏ కార్యాలయాన్ని సోమవారం ఆదివాసీలు ముట్టడించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ముందుగా వై జంక్షన్లోని కుమ్రంభీం విగ్రహా�
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధితో పాటు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా సమస్యాత్మక గర్భస్థ, ప్రసూతి వైద్య సేవలందించే చందాకాంతయ్య స్మారక (సీకేఎం) ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో నిమిషం నిలబడలేని పరిస్థితి నెలకొంది. నిత్య�
ఆకాశం కోతకు గురైనట్టు.. సముద్రం కట్టలు తెగినట్టు.. మొంథా తుపాను ఉమ్మడి వరంగల్ జిల్లాను ముంచెత్తింది. భారీ, అతిభారీ అనే కొలమానికాన్ని మింగేసింది. తన తీవ్రతలో కొట్టుకుపోయేలా చేసింది. కాళేశ్వరం, మహదేవ్పూర్
ఉమ్మడి వరంగల్ జిల్లా లో కొత్త మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. ఆయా జిల్లా ల్లో సోమవారం లక్కీ డ్రా పద్ధతిలో లైసెన్స్దారుల ఎంపిక పూర్తయ్యింది. ఉమ్మడి జిల్లా లో మొత్తం 294 మద్యం దుకాణాలుండగా 10,493 దరఖ�
మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో టెన్షన్ మొదలైంది. కిక్కు ఎవరికి దక్కనున్న దో.. మరికొన్ని గంటల్లో తేలిపోనున్నది. మద్యం షాపు టెండర్లకు నేడు అధికారులు డ్రా తీయనున్నారు. దీంతో ‘అదృష్టం ఎవరిని వరి�
ఆరుగాలం శ్రమించిన రైతు కష్టం ఆవిరైపోతున్నది. చీడ పీడల నుంచి పంటలను కాపాడుకోలేక అన్నదాతలు దిగులు చెందుతున్నారు. యూరియా కొరతతో కొంత అక్కరకు రాకుండా పోగా మిగిలిన పంటను కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున
30-40 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్డ్ తర్వాత హాయిగా రెస్ట్ తీసుకుందామనుకున్న వారి జీవితాల్లో కటిక చీకట్లు అలుముకున్నాయి. రిటైర్మెంట్ తీసుకొని 18 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో �
లోక కల్యాణం కోసం అపరకాళికైన దుర్గామాత మహిషాసురుడిని వధించింది. శిష్ట రక్షణ కోసం దుష్ట శిక్షణ తప్పదనీ, ఏనాటికైనా చెడుపై మంచే గెలుస్తుందని నిరూపించింది. తొమ్మిది రోజుల పాటు భీకర పోరు చేసి, పదో రోజు ఆశ్వీయు�
ఉమ్మడి జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. సోమవారం ఉదయం నుంచే తీరొక్క పూలతో పెద్ద బతుకమ్మలను అందంగా పేర్చిన ఆడబిడ్డలు, సాయంత్రం కూడళ్లు, ఆలయాలు, చెరువు గట్ల వద్ద ఉంచి ఆడిపాడి ఊరూవాడా హోరెత్తి�
పల్లెల్లో స్థానిక ఎన్నికల సమరానికి ముహూర్తం ఖరారైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎలక్షన్స్కు తెరలేచింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని �
ఉమ్మడి జిల్లాలో సోమవారం సాయంత్రం అక్కడక్కడా జోరు వాన పడింది. హనుమకొండ, వరంగల్లో సుమారు గంటన్నరకు పైగా కుండపోత వర్షం కురిసింది. ఆయా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట ఏర�
“బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. పాడి పంటలనూ ఉయ్యాలో.. చల్లంగ చూడమ్మ ఉయ్యాలో.. ” అంటూ ఆడబిడ్డలు ఆడిపాడారు. ఆదివారం పెత్రమాస సందర్భంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంగిలి పూల వేడుకను సంబురంగా జ
కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ డ్రామాకు బీఆర్ఎస్ అనూహ్య చెక్ పెట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో ఇసుక మాఫియా ఆగడాలను గులాబీ పార్టీకి అంటగట్టబోయి బొక్కబోర్లాపడింది. దీంతో నియోజ కవర్గంలోని గులాబీ శ