తమకు వారసత్వంగా సంక్రమించిన నాలుగున్నర ఎకరాల ఆస్తిని పేదలకు ఇస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి దివంగత సురవరం సుధాకర్రెడ్డి సతీమణి విజయలక్ష్మి ప్రకటించారు.
పర్యావరణం కాలుష్య భరితంగా మారుతున్న ప్రస్తుత కాలంలో వినాశనానికి దారితీస్తున్న అంశాలపై చర్చించుకోవాల్సిన బాధ్యత ఆరోగ్యవంతమైన జీవన మనుగడను కోరుకునేవారిపై ఉన్నది.
జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలకేంద్రంలో గురువారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. కాగా వర్షపాతం 9.8సెం.మీ.లుగా నమోదైందని ఏఎస్వో శ్రీనివాసులు తెలిపారు.
ఈత సరదా వారి ప్రాణాలను కబళించింది. కృష్ణానదికి స్నానానికి వెళ్లిన నలుగురు మృతి చెందిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. పోలీసులు, మృతుల బంధువుల కథనం మేరకు.. ఇటిక్యాల మండలం వల్లూరుకు చెందిన
Murder | మద్యానికి బానిసై నిత్యం వేధింపులకు గురి చేస్తుండడంతో తట్టుకోలేని భార్య భర్తను హత్య చేసిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా(Jogulamba District) ఇటిక్యాల మండలంలో చోటు చేసుకున్నది.
గద్వాల, జనవరి 20: ప్రజలకు మిర్చి కంట్లో నీరు తెప్పిస్తుండగా.. రైతన్నకు మాత్రం లాభాలు కురిపిస్తున్నది. ప్రజలకు నిత్యావసర వస్తువుల్లో మిర్చి అంతర్భాగమైనది. ప్రతి కూరలో కారం తప్పనిసరి.. కారం లేని కూర తినడానికి